ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మాజీ సర్పంచులను అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధిస్తున్నారని సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య గౌడ్ మండిపడ్డారు. ఈమేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీ సర్�
రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగడంలేదని రేవంత్రెడ్డి ఫ్యాక్షన్ పాలన కొనసాగుతున్నదని, ఇందుకు మాజీ మంత్రి హరీశ్రావుపై అక్రమ కేసులు బనాయించడమే నిదర్శనమని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మె ల్
దేశంలో కష్టపడే ప్రజలున్నారు. రోజురోజుకు సంపద పెరుగుతూనే ఉన్నది. కానీ, ఆ పెరిగిన సంపద కొంతమంది చేతుల్లోకి చేరిపోతున్నది. పాలకులు తమ ఆశ్రిత పెట్టుబడిదారులకు ప్రజల ఆస్తులను, ప్రకృతి సంపదను దోచిపెడుతున్నార�
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు తన ఫోన్ ట్యాప్ చేయించారని బాచుపల్లిలోని నిజాంపేట ప్రగతినగర్కు చెందిన కాంగ్రెస్ నాయకుడు, పార్టీ సిద్ధిపేట ఇన్చార్జి గదగోని చక్రధర్గౌడ్ చేసిన ఫిర్యాదు మేరకు పంజ�
Telangana | రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడంలో అధికారులు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు. బడా పారిశ్రామికవేత్తకు ఎర్ర తివాచీ పరుస్తూ, చిన్నతరహా పారిశ్రామికవేత్తలను తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్�
రేవంత్ సర్కారు అబద్ధాలకు అంతే లేకుండా పోయింది. చేసే పనులకు, చెప్పే మాటలకు పొంతనే ఉండడం లేదు. రైతులందరికీ రూ.2 లక్షల లోపు పంట రుణాలు మాఫీ చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. పూర్తి స్థాయిలో అమలు చేయలేక చేతులెత్త
సీఎం రేవంత్రెడ్డి సాబ్ ఎన్నికల ముందు ఏం చెప్పారు... ప్రతి రైతుకూ రూ.రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పితివి.. ఇప్పుడేమో ఏవేవో కొర్రీలు పెట్టి పంట రుణమాఫీ చేయకపోతివి.. రోజూ బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ అధికార
నాలుగో విడుత రుణమాఫీతో వంద శాతం రుణమాఫీ పూర్తయిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించగా, నేటికీ మాఫీకి నోచని రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. సూర్యాపేట జిల్లాలో ఇంకా లక్ష మందికిపైనే రుణమాఫీ కావాల్సి
రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ కథను కంచికి చేర్చింది.. ఇన్నాళ్లు రేపు, మాపు అంటూ రైతులను ఊరించి చివరికి ఉసూరుమనిపించింది. గత మూడు విడతల్లో మాదిరిగానే ఈసారీ తూతూ మంత్రంగానే మాఫీ అయ్యిందనిపించింది. నాలుగో విడత�
50 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఓఆర్ఆర్కు అనుబంధంగా ముచ్చర్లలో నిర్మిస్తామని చెప్పారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భా గంగా మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన రైజ
సీఎం రేవంత్రెడ్డి ఎంతో మంది పేద విద్యార్థులను పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని సా
ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోకుంటే బుధవారం జరిగే సీఎం రేవంత్రెడ్డి పెద్దపల్లి టూర్ను అడ్డుకుంటామని’ తెలంగాణ యునైటెడ్ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ హెచ్
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం పెద్దపల్లిలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలన సందర్భంగా కలెక్టరేట్ ఎదుట పెద్దకల్వల, రంగంపల్లి శివారులో నిర్వహించే యువ వికాస విజయోత్సవ సభకు హాజరు కానున్నారు. �
కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సచివాలయానికి కూతవేటు దూరంలో ఎన్టీఆర్ మార్గ్లోని హెచ్ఎండీఏ గ్రౌండ్లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్రెడ్డికి చుక్కెదురైంది.