ఒక ప్రాజెక్టు ప్రతిపాదన కార్యరూపంలోకి రావాలంటే ముందుగా క్షేత్రస్థాయిలో పనుల సాధ్యాసాధ్యాలు, డిటేల్డ్ ప్రాజెక్టు రిపోర్టు, ఆ తర్వాత నిధులపై స్పష్టత, టెండర్ల ప్రక్రియను ముగించుకుని పనుల శంకుస్థాపన చేయ�
‘రేవంత్రెడ్డీ.. నీకు చేతనైంది ఒక్కటే.. తప్పుచేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం’ అంటూ మాజీ మంత్రి హరీశ్రావు విరుచుకుపడ్డారు. ‘నువ్వెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రశ్నించడం కొనసాగిస్తూనే ఉంటా�
కాంగ్రెస్ ఏడాది పాలనలో తాము సంతోషంగా లేమని ప్రజలే చెబుతున్నప్పుడు ప్రజాపాలన విజయోత్సవాల సంబురాలెందుకు నిర్వహిస్తున్నారో తెలియని పరిస్థితి రాష్ట్రంలో ఉందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ర�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్బండ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపి తే.. ఏడాది పాలనలో రేవంత్రెడ్డి చేతివృత్తులపై ఆధారపడ్డవారి జీవితాలను చీకట్లోకి నెట్టారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివే�
కాంగ్రెస్ ప్రభుత్వం ఓవైపు రూ.2 లక్షల రుణమాఫీ చేశామని చెబుతున్నా.. ఆచరణలో మాత్రం చాలా మందికి అమలు కాలేదు. అర్హ త ఉన్నా.. మాకేది అంటూ పలువురు కర్షకులు సీఎం రేవంత్రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. మహబూబ్నగర్లో �
బీఆర్ఎస్ పాలనలో పండుగలా ఉన్న వ్యవసాయా న్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే దం డుగలా మార్చిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు.
కట్టిన ఇంటికి సున్నం వేసినట్లుగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. హైదరాబాద్ విశ్వనగరానికి మరిన్ని మౌలిక వసతులు కల్పించాల్సిన సర్కారు ఏడాదిగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. కీలకమైన ప్రాజెక్టును పట్టాలెక్�
రైతులందరికీ రూ.2లక్షల్లోపు రుణమాఫీ చేశామంటూ సీఎం రేవంత్రెడ్డి చెబుతున్నారు. రైతు సంబురాల్లో భాగంగా ఘనంగా ఈ విషయాన్ని ప్రకటించారు. సీఎం హోదాలో ఈ విషయం చెప్పినప్పటికీ క్షేత్ర స్థాయిలో వాస్తవాలు మాత్రం మ�
రాష్ట్రప్రభుత్వం నాలుగో విడత రుణమాఫీ చేసినట్టు ప్రకటించింది. ఈ క్రమంలో అందరికీ రుణమాఫీ జరిగినట్టు సీఎం రేవంత్ సహా మంత్రులు చెబుతున్నారు. అయితే చాలా మంది రైతులు మాత్రం తమకు రుణమాఫీ కావడం లేదని ఆవేదన వ్య
తాము అధికారంలోకి వచ్చి సంవత్సరమే అయిందని, ఏడాదిలోనే అ ద్భుతాలు జరిగిపోతాయా? అని సీఎం రే వంత్రెడ్డి ప్రశ్నించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన ఆరోగ్య ఉత్సవా ల్లో సీ�
ఒకే విషయంపై రాత్రి ఓ మాట.. తెల్లారి మరోమాట మాట్లాడటంలో సీఎం రేవంత్రెడ్డి తనకు తానే సాటి అని, ఈ సబ్జెక్ట్లో ఆయనకు పీహెచ్డీ ఇవ్వొచ్చని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో ప్రజల
సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండతిమ్మాపూర్లో కోకాకోలా కంపెనీ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎదుటే గజ్వేల్ కాంగ్రెస్లో విభేదాలు రచ్చకెక్కాయి.
కేసీఆర్ హయాంలో గురుకుల విద్యార్థులు కిలిమంజారో వంటి పర్వతాలు అధిరోహిస్తే, రేవంత్రెడ్డి హయాంలో పురుగుల అన్నం పెట్టొద్దని రోడ్లు ఎక్కుతున్నారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్�
‘ఏం సాధించారని సంబురాలు చేసుకుంటున్నారు? సంబురాలు చేసుకునే నైతిక హక్కు కాంగ్రెస్కు, సీఎం రేవంత్రెడ్డికి లేదు. నువ్వు ప్రజల ముందు ముద్దాయివి’ అంటూ పౌరహక్కుల సంఘం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా�