కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన మాట ప్రకారం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేయకపోతే బీసీలంతా ఏకమై తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ‘కాళేశ్వరంతో కొత్తగా ఒక్క ఎకరాకు కూడా నీళ్లందింది లేదు.. ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగింది’ అంటూ నానా రచ్చ చేసి.. భారీ వరదకు ఒక్క పిల్లర్ కుంగితే దాన్ని ఎన్నికల అస్త్రంగా �
రాష్ట్రంలో హైబ్రీడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్)లో ఆర్అండ్బీ పరిధిలో 12 వేల కిలోమీటర్లు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 17,700 కిలోమీటర్ల రోడ్లు నిర్మించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు.
అధికార దాహంతో అమలుకు సాధ్యం కాని 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి ఏడాది గడుస్తున్నా వాటిని అమలు పర్చకపోవటంతో దళిత బిడ్డలు ఆగ్రహం చెందారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అ
రైతు కూలీలు, కౌలు రైతులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. విధివిధానాలు రూపొందించకుండా కౌలురైతులకు రూ.12వేల సాయం అందిస్తామని చెప్పడం హ
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద పూటకో అబద్ధం ఆడుతున్నదని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. ఆరు గ్యారెంటీలు అమలయ్యే వరకూ ప్రభుత్వాన్ని వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు.
Revanth reddy | చదువుల తల్లి, భారతదేశపు మెుట్టమెుదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే(Savitribai Phule)జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) ఆ మహనీయురాలికి నివాళులు అర్పించారు.
కూల్చివేతలతో పాటు చెరువుల పునరుజ్జీవనంపై హైడ్రా సీరియస్గా దృష్టి పెట్టిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల తెలిపారు. ఇందులో భాగంగా మొదట పన్నెండు చెరువులను అభివృద్ధి చేసేందుకు రూపొందించిన డీపీఆర్లన
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ అపసవ్య దిశలో సాగుతున్నది. రేవంత్ సర్కారు చేస్తున్న అప్పులు, వస్తున్న ఆదాయానికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. పరిమితికి మించి అప్పులు చేస్తున్న కాంగ్రెస్ ప్రభు త్వం.. ఆదాయం స�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అటకెక్కుతుండడంతో రేవంత్రెడ్డి సర్కారుపై క్రమంగా భ్రమలు తొలిగిపోతున్నాయి. దాంతో ఆయా వర్గాలన్నీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన బాట పడుతున్నాయి.
ఓరుగల్లు ఆణిముత్యం, తెలంగాణ యువ పారా అథ్లెట్ జీవంజి దీప్తిని విశిష్ట పురస్కారమైన అర్జున అవార్డు వరించింది. కేంద్రం ప్రకటించిన జాతీయ క్రీడా అవార్డుల్లో పరుగుల రాణికి చోటు దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్�
ఎలాంటి షరతులు లేకుండా బేషరతుగా రైతులందరికీ రైతు భరోసా నిధులు ఇవ్వాలని ఎమ్మెల్సీ కల్వంకుంట్ల కవిత రా ష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పథకానికి నిబంధనలు విధిస్తూ సీఎం రేవంత్రెడ్డి అన్నదాతలను మరిం
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ దవాఖానలు అధ్వానస్థితికి చేరాయని.. రోగులకు మందులు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నాయని మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు.