కట్టు కథల కాంగ్రెస్ సర్కారు.. రైతుభరోసాపై మాట తప్పిందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు విమర్శించారు. హామీలు అమలు చేయకుండా మొదటి నుంచీ ప్రజలను మోసం చేస్తూ వచ్చిందని, ఇప్పుడు రైతుల
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలేనని, చివరకు రైతుభరోసా ఎకరానికి రూ. 15 వేలు ఇస్తానని మోసం చేసిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. ఆదివారం జిల్లా కే�
రైతు భరోసా రూ.12 వేలు ఇస్తామని క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయించ డం రైతులను మరోసారి మోసం చేయడమేనని, దీనిని బీఆర్ఎస్ ఖండిస్తున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు.
దేశ రాజకీయాల్లో గతంలో తెలుగువారు క్రియాశీలకంగా వ్యవహరించారని, కానీ నేడు మన ప్రభావం తగ్గుతోందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో జరుగుతున్న ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడ�
తెలంగాణ రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వైఖరిని ప్రజలంతా నిలదీయాలని బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ విజ్ఞప్తిచేశారు.
రైతు భరోసా పథకం కింద రూ.15 వేలు కాకుండా రూ. 12 వేలు ఇస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. మోసానికి మారు పేరు కాంగ్రెస్ పార్టీ అంటూ ఫైర్ అయ్�
ప్యారడైజ్ - మేడ్చల్ మార్గంలో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ నిర్మాణం క్లిష్టంగా మారింది. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో రెండు భారీ ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించనుండగా, ఇప్పటికే శంకుస్థాపన, భూ సేకరణ పనులను చేపట్�
ఇంకో ముసుగు తొలగిపోయింది. గ్యారెంటీలన్నీ గాల్లో మూటలేనని మరోసారి తేలిపోయింది. తానిచ్చిన హామీకి తానే తూట్లు పొడువడం తన నైజమని కాంగ్రెస్ మరోమారు చాటుకున్నది. ఒక్కో పంట సీజన్లో ఎకరానికి కేసీఆర్ ఇస్తున�
రైతు భరోసాపై క్యాబినెట్లో మంత్రు ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ విషయంలో మంత్రులు రెండు వర్గాలుగా విడిపోయారని సమాచారం.
రూ.32,000 ప్లేటు మీల్స్తో మంత్రులకు కడుపు నిండితే చాలా? నిరుద్యోగుల కుటుంబాలు ఆకలితో అలమటించినా పట్టించుకోరా? అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం మరీ ఇంత బిజీనా? నియామ
రైతు భరోసా కింద రైతులకు అందించే పెట్టుబడి సాయాన్ని రూ.12 వేలకు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. శనివారం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది.