‘2023 ఎన్నికల సమయంలో ఇదే రేవంత్రెడ్డి.. డిసెంబర్ 3 తర్వాత రైతుబంధు డబ్బు లు 5వేలు కాదూ... మేం వస్తే రూ.7,500 ఇస్తాం అన్నాడు. కానీ అధికారంలోకి వచ్చి 400 రోజులు గడుస్తున్నా... నేటీకి రైతుబంధు కాదూ కదా! ఆరు గ్యాంరెటీలు, 420 �
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది దేశంలోనే ఇప్పటివరకు లేనటువంటి ఓ చెత్త కేసు అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పచ్చి బీసీ వ్యతిరేకి అని బీఆర్ఎస్ నేత గట్టు రామచందర్రావు విమర్శించారు. తమది పాలించే సామాజిక వర్గమని, తమ వర్గమే పాలన సాగించాలని అహంకారపూరితంగా మాట్లాడిన వ్యక్తి రేవంత్రెడ�
సంవత్సరం మారినా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, టీజీపీఎస్సీ తీరు మారడంలేదని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి విమర్శించారు.
కాం గ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇవ్వాల్సిందేనని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
అధికారంలోకి వచ్చేందుకు దివ్యాంగులకు అనేక హామీలిచ్చిన రేవంత్రెడ్డి.. అధికారం చేపట్టాక ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని వీహెచ్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణపై పడే ప్రభావంపై ఐఐటీ హైదరాబాద్ నిపుణుల బృందంతో సమగ్ర అధ్యయనం జరిపించి నెల రోజుల్లోగా నివేదిక అందజేయాలని సీఎం రేవంత్రెడ్డి సంబంధ
కొడంగల్ నియోజకవర్గానికి అనధికారిక ఎమ్మెల్యేగా సీఎం రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏ హోదా లేకున్నా నియోజకవర్గంలో జరిగే అన్ని అధికారిక కార్యక్రమా
Polavaram | ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణపై పడే ప్రభావంపై ప్రభుత్వం అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధ్యయనం బాధ్యతలను ఐఐటీ హైదరాబాద్కు అప్పగించింది.
తెలంగాణ మంత్రిమండలి (Cabinet Meeting) సమావేశం కానుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ జరుగనుంది. ఈ సందర్భంగా రైతుభరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ, సన్ని బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, యా�
ప్రభుత్వ ఉద్యోగం వారి కల. 14 ఏండ్ల తర్వాత జేఎల్ నోటిఫికేషన్ వెలువడటంతో సంతోషపడ్డారు. గెజిటెడ్ ఉద్యోగం కావడంతో అహోరాత్రులు శ్రమించారు. మం చి ప్రతిభ కనబరిచి ఎట్టకేలకు ఉద్యోగం సా ధించారు. సర్టిఫికెట్ వెర
ఇక రాష్ట్రంలో ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లాలన్నా టోల్ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి రాబోతున్నది. ఆర్అండ్బీ శాఖ పరిధిలో 12 వేల కిలోమీటర్లు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 17,700 కిలోమీటర్ల రోడ్లను హైబ్రిడ్ యాన�