భూ భారతి త్వరలో అమల్లోకి వస్తుందని, రెవెన్యూ అధికారులు సమర్థవంతంగా ప్రజలకు సేవలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ (టీజీటీఏ), తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసి�
రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతు భరోసాలో షరతులు, కోతలకు శనివారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపనున్నది. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన శనివారం సచివాలయంలో మంత్రిమండలి సమావేశం కానున్నది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారం, పోలీసుల పనితీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యాలకు అద్దం పడుతున్నాయి. అల్లు అర్జున్ వివాదం తర్వాత తెలుగు సినిమా రంగం హేమాహేమీలంతా వెళ్లి ముఖ్యమంత్రిని కలవడం�
తమను రెగ్యులరైజ్ చేయడంతోపాటు మిగ తా సమస్యలను పరిషరించాలని డిమాండ్ చేస్తూ సమగ్రశిక్షా అభియాన్ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సమ్మె 24వ రోజుకు చేరుకున్నది. ఈ సందర్భంగా గురువారం సీఎం రేవంత్రెడ్
సంక్రాంతి తర్వాత సీఎం రేవంత్రెడ్డి వరుసగా విదేశీ యాత్ర చేపట్టనున్నారు. పది రోజుల పాటు మూడు దేశాల్లో పర్యటిస్తారు. ఫారిన్ టూర్ను ముగించుకొని గణతంత్ర దినోత్సవాలకు ముందురోజు తిరిగి ఆయన రాష్ర్టానికి రా
అదానీ గ్రూప్ కంపెనీల అక్రమాలపై ప్రతిపక్ష ఇండియా కూటమిలోని కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ ఇంటా-బయటా రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో కూటమిలో భాగమైన డీఎంకే ప్రభుత్వం సంకీర్ణ ధర్మానికి కట్టుబడి అదానీ గ్రూప్త
క్రీడా మైదానాలను పార్టీలకు ఇవ్వబోమంటూ సీఎం రేవంత్రెడ్డి గతంలో చెప్పిన మాట ఆచరణలో మాత్రం అటకెక్కింది. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఉప్పల్ మున్సిపల్ స్టేడియం మందు పార్టీకి వేదికైంది.
కాంగ్రెస్ పాలకులు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ.. ఢిల్లీకి మూటలు పంపుతున్నారే తప్ప విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు బకాయిలు చెల్లించడం లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు
కాంగ్రెస్ ఏడాది పాలనలో సంగారెడ్డి జిల్లాలో శాంతిభద్రతలు లోపించి నేరాలు పెరిగాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. శాంతిభద్రతలను పరిరక్షించడంలో రేవంత్సర్కా ర్ పూర్తిగా �
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల ముందు రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ నెరవేర్చాలని సమగ్ర శిక్షా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గ�
Harish Rao | అన్నం పెట్టే రైతులను కాంగ్రెస్ అవమానిస్తోందని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. సంగారెడ్డిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మీడియా సమావేశం నిర్వహించారు
Harish Rao | రైతు భరోసా విషయంలో కూడా రైతులను నేరస్తులుగా భావించడం దారుణమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ స�