MLC Kavitha | కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)మండిపడ్డారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నద�
భాగ్యనగరంలో నిర్మాణ రంగం కళ తప్పింది. ఆశించిన స్థాయిలో కొత్త ప్రాజెక్టులు లేకపోవడం, నివాస గృహాల అమ్మకాలు తగ్గుముఖం పట్టడంతో రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా నెమ్మదించింది. నగరాభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభ
HYDRAA | ఖాజాగూడ భగీరథమ్మ చెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్ పరిధిలో వెలసిన ఆక్రమ షెడ్లను హైడ్రా అధికారులు కూల్చివేశారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య మంగళవారం ఇరిగేషన్, రెవెన్యూ విభాగాల అధికారులతో కలిసి అక్కడికి
Revanth Reddy | అప్పులు చేయడంలో రేవంత్రెడ్డి సర్కారు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నది. తాజాగా రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి మరో రూ.409 కోట్ల అప్పు తీసుకున్నది. రూ.409 కోట్ల విలువైన బాండును 26 ఏండ్ల కాలానికి రాష్ట్ర
HYDRAA | వారంతా పక్కరాష్ర్టాల నుంచి పొట్టచేత పట్టుకొని బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చిన కూలీలు. కొన్నేండ్ల కిందట ఓ చోటు చూసుకొని షెడ్లు వేసుకొని తలదాచుకుంటున్నారు. ప్రైవేట్ సంస్థల్లో హౌస్ కీపింగ్ పను
HYDRAA | గ్రేటర్ హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు మరోసారి మండిపడింది. గతంలో హెచ్చరించినప్పటికీ హైడ్రాలో మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కమిషనర్ను స్వయంగా తాము హెచ్చరించినా మార్పు �
పంట సాగు చేసిన భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం చెప్తుండటంతో పత్తి సాగయ్యే భూములకు పెట్టుబడి సాయం వస్తుందా? లేదా? అనే ఆందోళన రైతుల్లో నెలకొన్నది. వానకాలంలో పత్తి పంట సాగు చేసిన రైతులు.. యాసంగ�
సినీ పరిశ్రమపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను దిల్రాజు సమర్థిస్తున్నారా?.. అంటూ బీఆర్ఎస్ నేత రాజీవ్సాగర్ సూటిగా ప్రశ్నించారు. అనవసరంగా సినీ పరిశ్రమను వివాదాల్లోకి లాగవద్దని హితవు పలికారు.
రాష్ట్ర ఎగువసభ (శాసనమండలి) పట్ల చిన్నచూపు, చులకనభావం తగదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలికారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్కు సంతాపం తెలిపే విషయంలో �
పెద్దపల్లి జిల్లా రామగుండం నగర పాలక సంస్థలో ఇటీవల రూ.కోటికిపైగా నిధులు వెచ్చించి కొనుగోలు చేసి మూలకు పెట్టిన వాహనాలకు మంగళవారం స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు పూజలు చేసి వినూత్న నిరసన తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఆసరా పింఛన్ల మొత్తం పెరగకపోవడంతో నారాయణపేట జిల్లా మరికల్లో లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. పెంచిన పింఛన్ను ఎప్పుడు ఇస్తారంటూ సీఎం రేవంత్రెడ్డికి లేఖ రాశారు. అధిక�
తెలుగు చిత్ర పరిశ్రమను వివాదాల్లోకి లాగి, పరిశ్రమకు లేనిపోని రాజకీయాలను ఆపాదించొద్దని సినీ నిర్మాత, ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు కోరారు. సీఎం రేవంత్రెడ్డితో చిత్ర పరిశ్రమ సమావేశం ఒకరిద్దరితో జరిగింది
Telangana Cabinet | జనవరి 4వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.