బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దూరదృష్టి, ముందుచూపుతో రీజినల్ రింగు రోడ్డు (ట్రిపుల్ఆర్) ఆలోచన చేశామని మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ తెలిపారు.
MLC Kavitha | ‘కేసీఆర్ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక కేసీఆర్ బిడ్డలమైన రామన్న మీద, నా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మాది భయపడే బ్లడ్ కాదు. భయపెట్టే బ్లడ్..’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానిం�
‘రేవంతన్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చు’ అంటూ సమగ్ర శిక్షా ఉద్యోగులు డిమాండ్ చేశారు. నస్పూర్ కలెక్టరేట్ వద్ద చేపట్టిన సమ్మె ఆదివారం 20వ రోజుకు చేరుకున్నది. ఈ సందర్భంగా ఉద్యోగులు రేవంత్రెడ
సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లాలోని అతిపెద్దదైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి గ్రహణం పట్టింది. 2023 డిసెంబర్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పాలనకు ఏడాది దాటినా ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం చిల్లి గవ్
అర్హులైన రైతులందరికీ రూ.2 లక్షలలోపు రుణమాఫీ చేయాలని కోరుతూ సీపీఎం అనుబంధ రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం తురకగూడెం గ్రామానికి చెందిన రైతులు పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు.
నమస్తే తెలంగాణ న్యూస్నెట్వర్క్, డిసెంబర్ 28 :సీఎం రేవంత్రెడ్డి తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్న సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు 18 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారు.
‘ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కందులకు క్వింటాకు రూ.400 చొప్పున బోనస్ ఇవ్వండి.. రాష్ట్రవ్యాప్తంగా అవసరం మేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి’ అంటూ హరీశ్రావు సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
నాలుగేండ్లుగా బదిలీల కోసం హోంగార్డులు ఎదురుచూస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులకు తోడు దూర ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తూ కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. ఉ మ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 800 మందికిపైగా హో�
గ్రీన్ చానల్ పెట్టి రాష్ట్రంలో విద్యార్థుల మెస్ బిల్లులు రూపాయి పెండింగ్ లేకుండా ఇచ్చామని సీఎం రేవంత్రెడ్డి శాసనసభ సాక్షిగా చెప్పారని, కానీ.. నాలుగు నెలల నుంచి మెస్ బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయ�
తమ సమస్యలను పరిష్కరించి రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ 18 రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు శనివారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నల్లగొండ కలెక్టరేట్ వద్ద గాంధీ టోపీలు పెట్టుకొని మౌ
దశాబ్దం తర్వాత లోక్సభలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ గుర్తింపు పొందింది. ఎట్టకేలకు రాహుల్గాంధీ ప్రతిపక్ష నేత అయ్యా రు. గత రెండు పార్లమెంటు ఎన్నికల్లో వరుసగా 44, 52 సీట్లకే పరిమితమైన ఆ పార్టీ పదేండ్లలో �
కేంద్ర బడ్జెట్పై రాష్ట్ర ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకున్నది. గతంలో బడ్జెట్ కేటాయింపుల విషయంలో తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేసింది. అయితే, వచ్చే ఫిబ్రవరిలో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న 2025-26 ఆర్థి�
రేవంత్రెడ్డి ప్రభుత్వం మరోసారి భారీ మొత్తంలో అప్పు చేసింది. ఈ సారి ఏకంగా భూములను తనఖా పెట్టి మరీ రూ.పది వేల కోట్లు అప్పు చేసింది. 400 ఎకరాల భూమిని తనఖా పెట్టి ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా ఐసీఐసీఐ బ్యాంకు
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి దయనీయంగా మారింది. దాదాపు 75 శాతం పనులు పూర్తి అయిన ప్రాజెక్టులకు కూడా దిక్కు లేకుండా పోయింది. సంబంధిత శాఖ మంత్రి మాత్రం సమీక్షల మీద సమీక్షలు పెడుతూ, జిల్లాల పర్యట