రైతు భరోసా విషయంలో మాట తప్పిన రేవంత్రెడ్డిపై రైతుల ఆగ్రహాన్ని దారి మళ్లించేందుకే కేటీఆర్కు ఏసీబీ నోటీసులు పంపించారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మండిపడ్డారు. తెలంగాణభవన్లో సోమవ�
వరంగల్ వేదికగా రేవంత్రెడ్డి ఇచ్చిన రైతు డిక్లరేషన్ ప్రకారం హామీలన్నీ వెంటనే అమలు చేయడంతో పాటు డీబీఎం-38 ద్వారా సాగునీరు విడుద ల చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశార�
సీఎం రేవంత్రెడ్డి జేబు సంస్థలా ఏసీబీ వ్యవహరిస్తున్నదని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. రేవంత్రెడ్డికి దమ్ముంటే ఫార్ములా ఈ రేస్ కేసులో అక్రమంగా నగదు బదిలీ జరిగి
రైతు భరోసా ద్వారా ఎకరానికి రూ.15వేలు ఇవ్వకుండా మోసం చే స్తూ రైతు వ్యతిరేక పార్టీగా కాంగ్రెస్ నిలిచిపోయిందని మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బా నోత్ శంకర్నాయక్ అన్నారు. సోమవారం కేసముద్రం మార్కెట్ ఎదుట ని�
ప్రభుత్వం రూ.2లక్షల రుణమాఫీ ఎందుకు చేయలేదో చెప్పాలంటూ మండలంలోని బండోనిపల్లికి చెందిన రైతులు హైకోర్టు మెట్లు ఎక్కారు. వారి వివరాల ప్రకారం బండోనిపల్లి గ్రామానికి చెందిన 16మంది రైతులు తాము ప్రభుత్వం ప్రకటి
వరంగల్ డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఎకరాకూ రూ.15వేలు రైతుభరోసా ఇవ్వాలని స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రైతులకు మద్ద�
రేవంత్ సర్కారుపై కర్షకన్న కన్నెర్ర చేశాడు. రైతు భరోసాపై కొర్రీలు పెట్టడాన్ని నిరసిస్తూ సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు రోడ్లపైకి చేరుకొని ఆందోళనకు ద�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రైతులకు రైతు భరోసాను రూ.15వేలు చేస్తామని హామీ ఇచ్చి నేడు రూ.12వేలకు పరిమితం చేసి మాట తప్పిందని మక్తల్ మాజీ ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం గతంలో �
రైతు భరోసాపై మాట తప్పిన కాంగ్రెస్ సర్కార్పై రైతాంగం కన్నెర్ర చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలోకి తొక్కి రైతులకు ధోకా చేసింది. ఒక్కో పంట సీజన్లో ఎకరానికి రూ.7,500 ఇస్తానని ఎన్నికల ప్రచార సభలో ఊదరగొ
రైతులను నమ్మించి మోసం చేసిన ఘనత కాంగ్రెస్ సర్కారుకే దక్కుతుందని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమా ర్ అన్నారు. సోమవారం హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర�
ఎకరానికి ఏటా రూ.15వేలు రైతుభరోసా ఇస్తామంటూ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ‘వరంగల్ రైతు డిక్లరేషన్' పేరుతో రేవంత్రెడ్డి గొప్పలు చెప్పి ఇప్పుడు మాట మార్చి మోసం చేయడంపై ఓరుగల్లు రైతాంగం కన్నెర్రజేసింది. కాంగ్ర�