ఫ్యూచర్ సిటీ, శామీర్పే ట, మేడ్చల్ మెట్రో రైలు మార్గాలకు సంబంధించిన డీపీఆర్లను మార్చి నెలాఖరులోగా రూపొందించాలని సీ ఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశిం చారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కేటీఆర్పై కక్ష సాధింపుతోనే రేవంత్ సర్కార్ తప్పుడు కేసు బనాయించిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. ఏడాది పాలనలో
అధికార పార్టీకి చెందిన ఓ నియోజకవర్గస్థాయి ప్రజాప్రతిని ధి తనను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మంటే తాను పోనందుకు తనపై కక్ష పెంచుకొని జిల్లా అధికారులతో కలిసి ప్రభుత్వ మైనార్టీ పాఠశాల భవనాన్ని ఖాళీ చేయిస్తున�
అధికారంలోకి రాగానే దివ్యాంగుల సంక్షేమ శాఖను మహిళా సంక్షేమశాఖ నుంచి వేరు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్రెడ్డి మాట దాటవేస్తూ దివ్యాంగుల గొంతు కోస్తున్నాడని వికలాంగుల హక్కు�
రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలు, అక్రమ కేసులకు భయపడేది లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. బ్లాక్మెయిల్ రాజకీయాలతోని, అక్రమ కేసులతో, అరెస్టులతో తన ప్రభుత్వం యొక్క తప్పిదాలను క�
తెలుగు మహా సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన యాంకర్ బాలాదిత్యపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Kiran Kumar Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఎవరో తెలవని వాళ్లు యాంకర్
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అంటేనే కన్నింగ్ అని మండిపడ్డారు. తెలంగాణలో అర్థ గ్యారెంటీ అమలు, మిగతా గ్యారెంటీలకు అరవై షరత
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జంఝాటాలు లేని ప్రయాణం కోసం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూపకల్పన చేసి ప్రారంభించిన ఎస్సార్టీపీ ఫలాలు ఒక్కొక్కటిగా ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా 23వ ఫ్లై ఓవర�
‘బెనిఫిట్ షోస్కీ, టికెట్ రేట్ల పెంపుకీ ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయంలో సహకరిస్తే బావుంటుంది. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి రిక్వెస్ట్ చేస్తా.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేసీఆర్ ప్రభుత్వ పరిపాలనపై కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేస్తున్న విమర్శలు పూర్తిగా సత్యదూరమని రోజుకోసారి బయటపడుతున్నది. ‘ఉమ్మడి రాష్ట్రంలోనే
‘నాకు భారత రాజ్యాంగం, చట్టాలంటే అపారమైన నమ్మకం, గౌరవం ఉంది. ఆ ప్రకారమే ఓ బాధ్యతగల పౌరుడిగా నేను ఏసీబీ విచారణకు వచ్చాను. వాస్తవానికి ఫార్ములా ఈ-కార్ రేసుపై హైకోర్టులో కొన్ని గంటలపాటు వాదనలు జరిగాయి. తీర్ప�
రైతులను మోసం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతన్నలే పాతరేస్తారని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. సోమవారం ఖిలా వరంగల్ పెట్రోల్బంకు జం క్షన్ వద్ద నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.