సీఎం రేవంత్రెడ్డికి తమ సమస్యలు చెప్పుకుందామని, ఆయనను కలిసి పూలబొకే ఇద్దామని వెళ్లిన ఆటోడ్రైవర్లకు చేదు అనుభవం ఎదురైంది. శనివారంనాటి గిగ్స్ వర్కర్స్ సమావేశంలో వారికి సీఎం శుభవార్త చెప్పబోతున్నారని �
క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్, ఆటో డ్రైవర్ల కోసం రూ.5 లక్షల ప్రమాద బీమా తీసుకొస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.
సీఎం రేవంత్రెడ్డి తొలిసారిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఆదివారం హైదరాబాద్లోని సచివాయంలో సమావేశం కానున్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలు, పాలనా యాంత్రాంగాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లే ప్రజాపా�
సిద్దిపేట-ఎల్కతుర్తి ఎన్హెచ్కు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జాతీయ రహదారిగా నామకరణం చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం పీవీ స్వగ్రామం వంగరలో శనివ
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటన శనివారం ముగిసింది. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ముర్ము ఈ నెల 18న రాజధాని నగరం హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ రోజు నుంచి ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు
ఒక్క నెల జీతం రాకపోతేనే కుటుంబం ఆగమాగం అవుతుంది.. కానీ వీఆర్ఏలకు ఐదు నెలలుగా వేతనాలు లేవు. దీంతో దాదాపు 15వేల కుటుంబాలు ఐదు నెలలుగా పస్తులు ఉంటున్నాయి.
CM Revanth Reddy | క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్ లు, ఆటో డ్రైవర్ల కోసం రూ.5 లక్షల యాక్సిడెంటల్ పాలసీ తీసుకురావడంతోపాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హ�
Dharani | రాష్ట్రంలో ‘ధరణి’ పోర్టల్ సేవలను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలిసింది. రిజిస్ట్రేషన్లు మినహా ఇతర సేవలన్నింటినీ ఆపేయాలంటూ రెవెన్యూ శాఖ నుంచి అధికారులకు మౌఖిక ఆదేశాలు వెళ్లినట్టు సమా�
బాగ్లింగంపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళాశాలలో శుక్రవారం మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించారు.
శ్వేతపత్రం అనే మాటకు అర్థం ఏమిటి? అటువంటి పత్రాల ఉద్దేశం ఏమిటి? ఆ పత్రాలు వాటిని తయారు చేసేవారి దృక్కోణాన్ని మాత్రమే ప్రతిఫలిస్తే సరిపోతుందా? లేక, ప్రజల ఆలోచనలకు కూడా వాటిలో చోటు ఉండాలా? రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, పేదల అభివృద్ధికి కాంగ్రెస్ పాటుపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. డిసెంబర్ నెలలో రాష్ట్రంలో అద్భుతం జరుగుతుందని తాను చెప్పానని, అది నిజమైందని పేర్కొ�
తెలంగాణను కించపరిచేందుకే కాంగ్రెస్ శ్వేతపత్రాల పేరుతో కొత్త డ్రామాలకు తెరతీసిందని బీఆర్ఎస్ సీనియన్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన సీఎం రేవంత్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
CM Revanth | డబ్బులుంటేనే రాజకీయాలు అనే ఆలోచన పక్కన పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ప్రజల్లోకి వెళ్లి ప్రజలకు సేవ చేస్తే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని పేర్కొన్నారు. శుక్రవారం బాగ్ లింగంపల్ల�