Harish Rao | పదవుల కోసం సీఎం రేవంత్ రెడ్డి పార్టీలు మారిండు తప్ప.. మేం అలాంటి పని చేయలేదని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్నాం.. దాంట్లో
సాగునీటి రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం తన నివాసంలో వ్యవసాయ, నీటి పారుదల రంగాలపై మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కు�
రాష్ర్టాన్ని అప్పుల్లో ముంచారని పేర్కొంటూ బుధవారం రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రానికి విపక్ష బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. గడచిన తొమ్మిదిన్నరేండ్లలో సాధించిన ప్రగతి, సృష
శ్వేతపత్రం విడుదల చేసింది ఆరు గ్యారెంటీలను ఎగ్గొట్టేందుకు కాదని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలను ప్రజలకు తెలియజేసి, కష్టమైనా సరే నిస్సహాయులకు అండగా ఉం టామని తెలిపేంద�
కేసీఆర్ది కుటుంబ పాలన.. తెలంగాణ వచ్చినంక ఆ నలుగురు తప్ప ఎవరూ బాగపడలేదు.. సభలో కూడా వాళ్ల కుటుంబమేనా?.. కొన్నిరోజులుగా సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేస్తున్న విమర్శలివి. మాజీ మంత్రులు హరీశ్రావు, క
రూపాయి అప్పుచేసి, వెయ్యి రూపాయల ఆస్తిని సృష్టించామని రాష్ట్ర మాజీ ఆర్థికమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. ‘గుమ్మినిండా వడ్లుండాలె, గూటమోలే పిల్లలుండాలంటే ఎట్ల. ఇదేం థింకి�
ఎన్నికల్లో ఆరు గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటిని అమలు చేయకుండా.. అప్పుల పేరుతో గత కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది’ అని మాజీ ఎంపీ వినోద్కుమార�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మీ పథకంతో ఉపాధిని కోల్పోయామని, తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందంటూ ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస�
కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో బీసీల సమగ్ర కులగణను నిర్వహించాలని, బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డ�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై రాష్ట్ర శాసనసభలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో హరీశ్రావు ఆర్థిక మంత్రి అయిన తర్వా�
Harish Rao | గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిణీ చేసిన రేషన్ బియ్యంపై ప్రస్తుత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి హరీశ్రావు తప్పుబట్టారు. తెలంగాణలోని 89 లక్షల 99 వేల కార్డుల్లో కేంద్�