హైదరాబాద్: హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తున్నారు. సాయంత్రం 5 నుంచి జరుగనున్న ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరుకానున్నారు.
తెలంగాణ సాధన కోసమే తాము ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పష్టం చేశారు. రేవంత్రెడ్డిలా స్వార్థంతో పదవుల కోసం పార్టీలు మార్చలేదని ఎద్దేవా చేశారు.
తెలంగాణ ఏర్పడే సమయానికి తాము వ్యవసాయానికి ఇచ్చిన సగటు విద్యుత్తు కేవలం 6 గంటలే అని కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాన్ని ఒప్పుకొన్నది. గురువారం శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్తుపై శ్వేతపత్రాన్ని
‘సీనియర్, ఆల్మైటీ బ్లెస్డ్.. పొలిటికల్ కెరీర్ ఏబీవీపీ నుంచి మొదలు పెట్టి టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీల్లో పనిచేసి పరిణతితో మాట్లాడతారని అనుకున్నాం.. వాట్ ఏ ఇమ్మెచ్యూర్డ్ టాక్' అన
గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పవర్ ప్లాంట్ల నిర్మాణాలు, ఛత్తీస్గఢ్తో చేసుకున్న విద్యుత్తు కొనుగోలు ఒప్పందం తదితర అంశాలపై జ్యుడీషియల్ విచారణ చేయిస్తామని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప
శాసనసభ సమావేశాల్లో నీటిపారుదలశాఖపై శ్వేతపత్రం విడుదల చేస్తామని తొలుత చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. చివరకు విడుదల చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్థిక, విద్యుత్తు, నీటిపారుదల శాఖలపై చర్చించాలని భావిస్తున్న�
అసెంబ్లీలో గురువారం జరిగిన చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ ఒవైసీ, అధికార పక్షం మధ్య తీవ్ర మాటల యు ద్ధం జరిగింది. ముస్లింల గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని అక్బరుద్దీన్ పేర్కొనగా.. ఎంఐఎం ఎమ�
రాష్ట్రంలో విద్యుత్తు వెలుగులకు గత కాంగ్రెస్ పాలకులు చేపట్టిన సంస్కరణలే కారణమని డిప్యూటీ సీఎం, విద్యుత్తు శాఖ మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. విద్యుత్తు రంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమ�
వచ్చే ఐదేండ్లలో మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చెప్పారు. అసెంబ్లీ ముగిసిన తర్వాత మీడియాపాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. పదేండ్లలో పాలకులు ప్రజ�
హైదరాబాద్ వేదికగా ప్రియాంకగాంధీ పాల్గొన్న యూత్ డిక్లరేషన్లో ప్రతి నిరుద్యోగికి 4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి తొలి అసెంబ్లీ సమావేశంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎగనామం పెట్టిందని బీఆర్ఎస్ �
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఈ నెల 9వ తేదీన అసెంబ్లీ ప్రారంభమైంది. మొత్తం ఆరు రోజుల పాటు శాసనసభ సమావేశాలు కొనసాగాయి.
Subsidy Gas | సబ్సిడీ గ్యాస్కు సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి విధి విధానాలు రూపొందించ లేదని, దీనికి సంబంధించి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని హైదారాబాద్ గ్యాస్ డీలర్స్ అసోసియేషన్