ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానంతోపాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా తదితరులను కలువనున్
Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జ్వరం బారిన పడ్డారు. జూబ్లీహిల్స్లోని రేవంత్ నివాసంలో ఆయనకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు ప్రతి రోజు 18 గంటలు పని చేయాల్సి ఉంటుందని, దీనికి మానసికంగా, శారీరకంగా సిద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన మహిళ ఆమె. వందల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి ప్రజా దర్బార్ తలుపుతట్టింది. తనను సర్కారు ఆదుకుంటుందన్న భరోసాతో గోడు వెల్లబోసుకున్నది.
శాసనసభ తొలి సమావేశాలు ముగిసిన నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణపైకి మళ్లింది. మంత్రివర్గంలో మరో ఆరుగురికి అవకాశం కల్పించడానికి వీలుండటంతో ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారున్నా�
ఆదివారం అర్ధరాత్రి తరువాత చర్చీల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇందుకోసం చర్చీలను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. మెదక్లోని ప్రపంచ ప్రఖ్యాత సీఎస్ఐ చర్చిలో సోమవారం తెల్లవారుజామున క్రిస్
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరీపై బదిలీ వేటు పడింది. ఆమెకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిపోర్టు చేయాల్సిందిగా ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతి కుమారి
హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు బదావత్ సంతోష్, బ
వార్షిక పరీక్షలకు మూడు షెడ్యూళ్లను ఇంటర్మీడియట్ బోర్డు ప్రతిపాదించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28, మార్చి 1, మార్చి 5 తేదీల నుంచి పరీక్షలను ప్రారంభించేలా రూపొందించిన షెడ్యూళ్ల నివేదికను ప్రభుత్వానికి పంపి�