ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని, మ్యానిఫెస్టోలో పేర్కొన్న 412 అంశాలను నెరవేర్చాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మం�
ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనకు శ్రీకారం చుట్టింది. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతో ఈనెల 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామస్థాయి సభలు నిర్వహించనున్నది
Dasoju sravan | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు దరఖాస్తు చేసుకోవాలనే పేరుతో దగా చేస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ ఇన్ఛార్జి దాసోజు శ్రవణ్ ఆరోపించారు.
Vinod Kumar | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) ప్రమాణ స్వీకారం చేసిన తొలిసారి ప్రధాని మోదీ(PM Modi) కలవడాన్ని స్వాగతిస్తున్నాం. రాష్ట్ర సమస్యలపై ప్రధానికి వివరించి రాష్ట్రానికి రావాల్సిన నిధులు పై వివరించడం సంతోషమని మాజీ ఎ
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చిన్న లాజిక్ను మిస్ అయ్యింది. తెలంగాణ రాష్ట్రం అంటేనే దేశంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. పదేండ్లలోనే అన్ని రంగాల్లో అద్భుతంగా ఎదిగిందనే పేరు ప్రఖ్యాతులు తెలం
పెండింగ్ నిధులు ఇప్పించి, తెలంగాణను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన హక్కులను, హామీలను త్వరితగతి
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. పారిశ్రామికవేత్తలకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.
బీఆర్ఎస్ అమలుచేసిన సంక్షేమ పథకాల కంటే ఒక మెట్టుపైనే ఉండాలన్న ఉబలాటంతో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాల తాయిలాలతో ఓటర్లను ఆకర్షించింది. అయినప్పటికీ సుమారు 2 శాతం ఓట్ల మెజారిటీతోనే గద్దెనెక్కింది. వెంటన�
తాము అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ను రద్దు చేస్తామని, భూ మాత పోర్టల్ను ప్రవేశపెడతామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి నూతన పోర్టల్ ఏర్పాటుపై దృ�
Revanth Reddy | తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వపరంగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం, ప్రజాస్వామ్య స్ఫూర్తితో తొలిసారిగా దేశ ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా సీఎం హోదాలో రేవంత్ రెడ్డి, �
CM Revanth | ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సాయంత్రం 4 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలను కాపాడే భాద్యత కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వంపై ఉందన్నారు.
రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారెంటీలను, సంక్షేమ పథకాలను చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజా పాలన’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు అధికారులు గ్రామాల్లోకి