Revanth Reddy | వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతూ ఇదివరకే టీపీ�
Birudu Rajamallu | పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత బిరుదు రాజమల్లు మృతిపై సీఎం రేవంత్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. పీఏసీఎస్ చైర్మన్గా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన రాజమల్లు 1994లో పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెల�
Vehicle Registration | వాహనాల రిజిస్ట్రేషన్కు ఉపయోగించే టీఎస్ స్థానంలో టీజీగా మార్చేందుకు రేవంత్ రెడ్డి సర్కారు కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్కు వినియోగిస్తున్న టీఎస్ అక్షరాల స్
Vemula Prashanth Reddy | 14 ఏళ్లు ఉద్యమాలు చేసి పదవులకు రాజీనామాలు చేసి ఆమరణ దీక్ష చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని మాజీ మంత్రి వేములు ప్రశాంత్రెడ్డి(Vemula Prashanth Reddy) అన్నారు.
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి నోరు జారినా.. రెచ్చగొట్టినా.. మేం రెచ్చిపోం.. తెలంగాణ హక్కుల కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం. మేం అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. మేం ప్రజలపక్షమే అని మాజీ మంత్రి, సిద్ద
NRI | సీఎం లాంటి ఉన్నత పదవిలో ఉంటూ వ్యక్తిగతంగా దూషణలు చేయడం మంచి పద్ధతి కాదని బీఆర్ఎస్ సౌత్ ఆఫ్రికా(South Africa) అధ్యక్షుడు గుర్రాల నాగరాజు అన్నారు.
మనకు పైకి కనిపించే రాజకీయాలు వేరు, కనిపించని లోపలి రాజకీయాలు వేరు. ఇది ఇప్పటి విషయం కాదు. స్వాతంత్య్రం రాకముందు నుంచి కూడా ఇదే నడక, ఇదే నడత, ఇదే సంస్కృతి. ఆ సంస్కృతి పేరు కాంగ్రెస్.
కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలకు తెలంగాణ అడ్డాగా మారింది. ఆయా రాష్ర్టాల్లో రాజకీయ సంక్షోభం తలెత్తడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలిస్తున్నది.
పొద్దున సుద్దులు.. పగలు తిట్లు.. ఇదే సీఎం రేవంత్ తీరు అంటూ పలువురు మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి మాట్లాడిన భాషపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎంలాంటి ఉన్నత పదవిలో ఉంటూ వ్యక్తిగతంగా దూషణలు చే�
సీఎంవో ట్విట్టర్ (ఎక్స్) ఖాతా అంటే దేశంలోని అన్ని ప్రభుత్వాలు ఫాలో అవుతాయి. ఈ హ్యాండిల్ ద్వారానే రాష్ర్టానికి సంబంధించిన సమాచారాన్ని అందరూ తెలుసుకొంటారు. అలాంటి అకౌంట్ చాలా హుందాగా, గౌరవప్రదంగా నిర్
పత్రికా సమావేశంలో భాగంగా పలువురు పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సీఎం రేవంత్రెడ్డి బదులిచ్చారు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ అడిగిన పలు ప్రశ్నలకు సీఎం దాటవేత ధోరణి ప్రదర్శించారు.
తెలంగాణ అధికారిక చిహ్నాలను, గుర్తింపును మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అధికారిక లోగో, తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చాలని తీర్మానించింది.