రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా హైకోర్టు సీనియర్ న్యాయవాది ఏ సుదర్శన్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి ఆర్ తిరుపతి శనివారం జీవో 636 జారీ చేశారు. ఏజీగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన నియామ
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలుచేయకుండా ప్రైవేటు యూనివర్సిటీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరైంది కాదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ప్రైవేటు యూనివర్సిటీల మార్గదర్శకాలపై సమగ్రంగా విచారణ చేయాలని అధికారు�
అక్షరధామ్, లోటస్ టెంపుల్ మాదిరిగా తాను త్వరలో అంతర్జాతీయస్థాయిలో నిర్మించబోయే ‘వేద విద్యా సెంటర్'కు రూ.20 కోట్లు విరాళం ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డికి మాజీ డీఎస్పీ నళిని ఆచార్య విన్నవించారు. ఉద్యోగాన
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలోని ఆ పార్టీ ప్రతినిధి బృందం శనివారం సచివాలయం లో సీఎం రేవంత్రెడ్డితో భేటీ అయ్యింది. వివిధ ప్రజాసమస్యలపై వినతిపత్రాన్ని సమర్పించింది.
సీనియర్ నటుడు మురళీమోహన్ 50 ఏండ్ల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకొని ఏబీ ఎంటర్టైన్మెంట్ సంస్థ శుక్రవారం ఆయనకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నటసింహ చక్రవర్తి బిరుదుతో సత్కరించింది.
సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇప్పటికే ఆ నియోజకవర్గాన్ని మహబూబ్నగర్ జిల్లాలో కలిపేందుకు ముమ్మర కసరత్తు జరుగుతుండగా.. తాజాగా నియోజకవర్గ అభివృద్ధ
సమస్యల పరిష్కారం కోసం తమ వద్దకు వచ్చే సామాన్యుల ను ఇబ్బంది పెడితే ఉపేక్షించేది లేదని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అ ధికారులను హెచ్చరించారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గట్టెక్కేందుకుకే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజాపాలన కార్యక్రమం చేపట్టి ప్రజలను మభ్యపెడుతున్నారని, ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారని మాజీ మంత్రి ఎర�
రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐను అత్యాధునిక ఉపాధి శిక్షణ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ఐటీఐలలో కాలం చెల్లిన కోర్సులను రద్దుచేసి, భవిష్యత్తు కా
రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల ప్రాతిపదికన జిల్లాకు ఒక స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. కొడంగల్ నియోజకవర్గంతోపాటు తొమ్మిది జిలాల్లో ఈ సిల్ యూనివర్సిటీలన�
CM Revanth Reddy | రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయకుండా ప్రైవేటు యూనివర్సిటీలు ఇష్ఠారాజ్యంగా నడుచుకోవడం సరికాదని, యూనివర్సిటీల మార్గదర్శకాలపై సమగ్రంగా విచారణ చేయాలని సీఎం రేవంత్రె�
CM Revanth Reddy | మెగా డీఎస్సీ ద్వారా టీచర్ల భర్తీకి చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యాశాఖపై సచివాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలోని పం�
CM Revanth Reddy | ప్రపంచంతో పోటీపడేవిధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ యువతకు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ నివ్వడం ద్వారా ఉద్యోగ