MLC Kavitha | ముఖ్యమంత్రి, మంత్రుల భద్రతను ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం చూస్తుందని, ముప్పును బట్టి భద్రతను కేటాయిస్తారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాన్వాయ్ని భద్రతకు అనుగుణంగా ఎలా, ఎక్కడ తీర్చిదిద్దాలన్నది ప�
మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 6 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. ఇది ప్రజల ప్రభుత్వమని, ప్రజా పాలన చేస్తామని తెలిపారు.
స్విట్జర్లాండ్ దేశంలోని దావోస్ నగరంలో వచ్చే నెలలో జరుగనున్న ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్' (ప్రపంచ ఆర్థిక సదస్సు)కు సీఎం రేవంత్రెడ్డి హాజరు కానున్నారు. జనవరి 14 నుంచి 19 వరకు జరిగే ఈ సమ్మిట్లో ఆయనతోప
రాష్ట్రంలో వరినాట్లు వేసే సమయమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అత్యవసరంగా ఎరువులు, రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందజేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
Hyderabad | రాష్ట్ర వ్యాప్తంగా అభయహస్తం దరఖాస్తుల పంపిణీ, స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఆయా కేంద్రాల వద్ద దరఖాస్తుల కోసం జనాలు బారులు తీరుతున్నారు. అధికారులు అక్కడికి చేరు�
రేషన్ కార్డు ఉంటేనే రైతుభరోసా అందనున్నదా? పెట్టుబడి సాయానికి పరిమితి విధించే దిశగా కాంగ్రెస్ సర్కారు అడుగులు వేస్తున్నదా? గరిష్ఠంగా 7.5 ఎకరాలకే పెట్టుబడి సాయం అందజేయనున్నదా? రేషన్ కార్డు లేకపోతే పెట్�
ఒక్కడే నాయకుడు.. నాలుగు కోట్ల జనాభా. పోరాడి సాధించుకున్న తెలంగాణ. దేశానికే ఆదర్శమైన ఆలోచనలు- పథకాలు. అంతర్జాతీయ ప్రామాణిక సంస్థల ప్రశంసలు. ఉద్యమ నాయకుడికి క్షీరాభిషేకాలు. దేశ ప్రధాని సైతం ‘మన్ కీ బాత్' కా
నిజాంసాగర్ ఆయకట్టు రైతులు నీటిని వృథా చేయొద్దని, వరినాట్లు త్వరగా పూర్తి చేసుకోవాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. నాట్లు త్వరగా పూర్తి చేస్తే మార్చి చివరికల్లా
గ్రామాల్లో కాంగ్రెస్ మార్క్ ప్రజాపాలన కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన గ్యారెంటీల అమలు కోసం సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన ఆదేశంతో గ్రామాలు, పట్టణాల్లో దరఖాస్తుల స్వీకర
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని, నిస్సహాయులకు సాయం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ప్రజా పాలన ద్వారా ప్రజలు ప్రభుత్వం వద్దకు రాకుండా ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ
అధికారం లేని కాంగ్రెస్ నేతలు అధికారిక సమావేశాల్లో హల్చల్ చేశారు. ప్రజా పాలన కార్యక్రమంపై బుధవారం కొడంగల్లో నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు దరఖాస్తుల స్వీకరణ పేరుతో ప్రజలను దగా చేయబోతున్నదని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ ఇన్చార్జి దాసోజు శ్రవణ్ ఆరోపించారు