Numaish | నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్ ప్రారంభమైంది. నుమాయిష్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు పాల్గ
CM Revanth Reddy | మెట్రో, ఫార్మాసిటీని రద్దు చేయడం లేదని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామన్నారు. ఎయిర్పోర్ట్కు గత ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లతో పోలి�
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జనవరి 1న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు, మంత్రి శ్రీధర్బాబుతో కలిసి ప్రారంభిస్తార
రాజకీయాలకు అతీతంగా సీఎం రేవంత్రెడ్డి తమ ఆకలికేకలు తీర్చాలని పలువురు ఆటో డ్రైవర్లు కోరారు. మహిళలకు ఉచిత ప్రయాణం తమకు జీవన్మరణ సమస్యగా మారిందని, తమ బతుకుపోరాటాన్ని గుర్తించి ప్రతి ఆటోడ్రైవర్కు నెలకు ర�
2023వ సంవత్సరం వికారాబాద్ జిల్లాకు ప్రగతి నామ సంవత్సరంగా గుర్తుండిపోనున్నది. పాలనా సౌలభ్యం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త జిల్లాను ఏర్పాటు చేసి, కలెక్టరేట్ను నిర్మించడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పాయి
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన సోమవారం నుంచి ప్రారంభం కానున్నది. జనవరి 1న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు, మంత్రి శ్రీధర్బాబుతో కలిసి ప్రారంభిస్త
సామాజిక మాధ్యమం ఎక్స్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పోస్టుల పరంపర కొనుసాగుతున్నది. శనివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేసిన ఆయన.. ‘కలిసి నవ శకాన్ని నిర్మిద్దాం’ అ�
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) నూతన కార్యవర్గ ఎన్నికలు ఈ నెలలోనే జరుగనున్నాయి. నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ఆదివారం హైదరాబాద్లోని టీజీవో కేంద్ర సంఘం కార్యవర్గ సమావేశం నిర్ణయించింద
‘కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దాం’ అనే క్యాప్షన్తో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో తాను కలిసి ఉన్న ఫొటోను మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Minister Komatireddy Venkatreddy) ట్వీట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైన విషయం తె�
Cm Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టాలీవుడ్ సినీ హీరో నందమూరి బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు.
శనివారం ఉదయం తెలంగాణ సచివాలయం చేరుకున్న బాలకృష్ణ రేవంత్కు పుష్పగుచ్ఛం ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రిగా బా�
రేవంత్రెడ్డి సర్కార్లో ఏ మంత్రి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా.. ఏ వ్యాఖ్య చేసినా అది చర్చనీయాంశంగా మారుతున్నది. తాజాగా రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గురువారం తన ట్విట్టర్(ఎక్స్)లో �