సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ)గా ఎన్.బలరాంనకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు ఇచ్చారు.
విద్యారంగంలో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని సీఎం రేవంత్రెడ్డి తమకు హామీనిచ్చినట్టు పీఆర్టీయూ టీఎస్ నేతలు తెలిపారు. సంఘం నేతలు మంగళవారం సచివాలయంలో సీఎంను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు
CM Revanth Reddy | మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని రాబోయే మూడేళ్లలో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఇందులో భాగంగా తొలుత హైదరాబాద్ నగరం పరిధిలోని 55 కిలోమీటర్ల మేర ఉన్న మూసీ నదీ పరివా�
CM Revanth Reddy | హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రతిపాదనకు సంబంధించిన డీపీఆర్, ట్రాఫిక్పై అధ్యయనం త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. మెట్రోలైన్ పొడిగింపు, ప్రస్తుత పరిస్థితి, రెండోదశ
జీరో డిశ్చార్జి విధానంలో ఫార్మా కంపెనీలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో కాలుష్యాన్ని సాకుగా చూపి ఫార్మాసిటీని రద్దు చేయటం ఏమిటి?.. అందరిలో ఇవే అనుమానాలు. రద్దు కారణం వెనుక కారణం కాలుష్యమేనా? ఉద్దేశపూర్వకమా? అన�
కేసీఆర్ ప్రభుత్వ ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టు రద్దు చేస్తాం’.. ‘కాదు కాదు అలైన్మెంట్ మారుస్తాం’.. ‘బీహెచ్ఈఎల్ నుంచి ఎయిర్పోర్టుకు’.. ఇలా మెట్రో ప్లాన్పై సీఎం రేవంత్రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు �
ఫార్మాసిటీపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెనక్కి తగ్గారు. దాన్ని రద్దు చేస్తున్నామని గతంలో ప్రకటించిన ఆయన, తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు.
నగరంలో ప్రతియేటా కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ నిర్వహిస్తున్న నుమాయిష్ సందడి మళ్లీ మొదలైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 83వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను సోమవారం ఐటీ శాఖ మంత్రి, ఎగ్జిబిషన్ సొసైట
నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలిసి సీఎం రేవంత్రెడ్డి, స్పీకర్ ప్రసాద్కుమార్, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పార్థసారథి, డీజీపీ �
Numaish | హైదరాబాద్ అంటే చార్మినార్, ట్యాంక్ బండ్ గుర్తుకు వస్తాయని, ఆ తర్వాత గుర్తు వచ్చేది నుమాయిష్ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్ను సీఎం రేవంత్ ప్రారంభి�