సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో రూపొందించిన సంక్షేమ పథకాల ఫలితాలను అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి అందజేస్తామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబర్చిన పోలీస్ స్టేషన్గా రాజేంద్రనగర్ పీఎస్ నిలిచింది. శుక్రవారం రాజస్థాన్లోని జైపూర్లో నిర్వహించిన డీజీపీల సదస్సులో ఎస్హెచ్వో బీ నాగేంద్రబాబుకు కేంద్ర హోం మంత్ర�
Revanth Reddy | హైదరాబాద్ నగరంలో రహదారులు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ పరిధిలో ఉన్న భూములను కేటాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కేంద్రమంత్రి రాజ్�
ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉన్న వలంటీర్లాంటి వ్యవస్థ తెలంగాణలోనూ రాబోతున్నదా? అది కాంగ్రెస్ కార్యకర్తలకు ఉపాధిగా మారబోతున్నదా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తున్నది. తాము అధికారంలోకి వస్తే కార్యక�
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీ పర్యటన రెండో రోజూ కొనసాగుతున్నది. గురువారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రితోపాటు మరో ఇద్దరు కేంద్ర మంత్రులను కలిసిన సీఎం.. తాజాగా యూపీఎస్సీ (UPSC) చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీని కలి�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. అలాంటి ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని తేల్చిచెప్పింది. అయితే ఈ ప్రాజెక్ట్కు మరో విధంగా ఆర్థికసా యం అందిజేస్తామన
కరువును తరిమి కొట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం రూ.1,652.26 కోట్లతో బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టింది. రిజర్వాయర్ నిర్మాణ పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయి.
ఆరు గ్యారెంటీల అమలుకు గ్రామస్థాయిలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఒక్కో కమిటీలో ఐదారుగురు సభ్యులు ఉండనుండగా, కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలనే నియమించనున్నది.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి అన్నివిధాలా సహకరిస్తామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. అమరరాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ, ఆదానీ గ్రూప్ ప్రతినిధులు బుధవారం సచివాలయంలో సీఎంను కలుసుకొని చర్చలు జరిప�
రాష్ట్ర ప్రభుత్వం ఐఎఫ్ఎస్ అధికారి, అట వీ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ జీ చంద్రశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రి కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, స్�
అత్యధిక ప్రయాణికులకు అందుబాటులో మెట్రో రైలు’... రెండు రోజుల కిందట హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన సమీక్షలో ప్రధానమైన అంశమిది.
తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణిని దేశంలోనే మేటి సంస్థగా నిలుపుదామని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బుధవారం ఓ ప్రకటనలో సింగరేణీయులకు పిలుపుని చ్చారు. సింగరేణీయులు కష్టపడి పనిచేసి సంస్థ పరి�