హైదరాబాద్ మహానగరాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సీఐఐ ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు. మెట్రో రైల్ రూట్ విస్తరణపై జరిగిన చర్చలో సీఎం మరోమారు స్పష్ట�
రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు వెల్స్పన్ గ్రూప్ సంసిద్ధత వ్యక్తంచేసినట్టు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. శనివారం సచివాలయంలో వెల్స్పన్ గ్రూప్ చైర్మన్ బీకే గోయెంకాతోపాటు కంపెనీ ప్రత�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 3 నుంచి 6వరకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ ఆమ్రపాలి ఆధ్వర్యంలో అధికారుల బృందం గుజరాత్లో పర్యటించి�
రాష్ట్ర ప్రభుత్వం కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న నైపుణ్య విశ్వవిద్యాలయానికి అవసరమైన ప్రభుత్వ భూములను గుర్తించడానికి శనివారం బొంరాస్పేట, కొడంగల్ మండలాల్లోని ప్రభుత్వ భూములను రాష్ట్ర ప్రభ�
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా కాల్వల నిర్మాణానికి గత ప్రభుత్వం ఖరారు చేసిన టెండర్లను రద్దుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. నీటిపారుదల శాఖ అధికారుల నుంచి ఇప్
CM Revanth Reddy | హైదరాబాద్ చుట్టూ నాలుగువైపులా నాలుగు డంప్ యార్డులను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ డంప్ యార్డులతో ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్త�
CM Revanth Reddy | 2050 నాటికి తెలంగాణ అంతటా పారిశ్రామిక వృద్ధి జరగాలనే భవిష్యత్తు లక్ష్యంతో మెగా మాస్టర్ పాలసీ రూపకల్పన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సెక్రటేరియల్లో భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) ప్ర
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తరహాలో టీఎస్పీఎస్సీలో మార్పులు చేయాలనుకుంటున్నట్టు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఇందుకు సహకారం అందించాలని యూపీఎస్సీ చైర్మన్ను కోరారు.
ప్రైవేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్ల అమలుపై తెలంగాణ ఉన్నత విద్యామండలి చేస్తున్న అధ్యయనం పూర్తికావొచ్చింది. ఉత్తరప్రదేశ్లో తప్ప మరెక్కడా ప్రైవేట్ వర్సిటీల్లో రిజర్వేషన్లు అమలుకావడం లేదని అధికారు
దక్షిణాదికి ఉత్తరాది ప్రజ ల వలసలకు అడ్డుకట్ట వేయాలని ‘సౌత్ సేన’ దక్షిణ భారత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసింది. దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతీయుల వలసలు రోజురోజుకూ పెరుగుతున్నదని సౌత్ సేన అధ్యక్షుడు
ఆరు గ్యారెంటీల హామీలను అమలు చేసేందుకే ప్రజాపాల న నిర్వహిస్తున్నామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి స త్యం అన్నారు. శుక్రవారం బో యినపల్లి మండలం గుండన్నపల్లిలో నిర్వహించిన ప్రజా పా లన కార్యక్రమానికి హాజర
సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో అభయహస్తం ఆరు గ్యారెంటీలను ఆమలు చేస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. అధికారులు ఓపికతో దరఖాస్తులను స్వీకరించాలని సూచించారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుబంధు రూ. 7,500 ఇస్తామని, ఏకకాలంలో రూ. 2 లక్షలు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయడంలో విఫలమయ్యాడని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మండిప