YS Sharmila | సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల కలిశారు. హైదరాబాద్లోని ముఖ్యమంత్రి నివాసంలో శనివారం రేవంత్ రెడ్డిని షర్మిల కలిశారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లికి రావాలని ఆహ్వానించారు. ఈ మేరకు పెండ్లి పత్రికను రేవంత్ రెడ్డికి అందించారు.
వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డితో ఈ నెల 18న అట్లూరి ప్రియ నిశ్చితార్థం జరగనుంది. ఫిబ్రవరి 17వ తేదీన వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద షర్మిల తొలి ఆహ్వాన పత్రికను ఉంచి.. వైఎస్సార్ ఆశీస్సులు తీసుకున్నారు.. ఆ తర్వాత ఏపీ సీఎం జగన్ను కలిసి పెళ్లికి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డిని వైఎస్ షర్మిల కలిశారు. హైదరాబాద్లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి రేవంత్ను కలుసుకున్నారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లికి రావాలని ఆహ్వానించారు.
VIDEO | Congress leader YS Sharmila met Telangana CM @revanth_anumula in #Hyderabad, earlier today.
YS Sharmila, the daughter of former Andhra Pradesh CM Y S Rajasekhara Reddy and founder of YSR Telangana Party, joined the Congress in Delhi earlier this week.
(Source: Third… pic.twitter.com/CdUfjcvfY1
— Press Trust of India (@PTI_News) January 6, 2024