Karimnagar | ‘మీరొచ్చింది చాలు.. పరామర్శకు రమ్మని మేము ఎవరినీ పిలవలేదు.. కోరలేదు.. మీరు వచ్చి పరామర్శించారు.. ఇక చాలు.. మా కొడుకు ఏ గ్రూప్ పరీక్షలకూ ప్రిపేర్ కావడం లేదు.. ప్రశ్నపత్రాల లీకేజీ వల్ల చనిపోలేదు.. మాకు అండ�
YS Sharmila | పాదయాత్రలో భాగంగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వాడుతున్న భాషపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘ఏం భాష వినియోగిస్తున్నారు’అని ప్రశ్నించింది. హైకోర్టు షరతులు విధించి పాదయాత
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కష్టపడి శాంతియుత మార్గంలో రాష్ర్టాన్ని సాధించి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ను విమర్శించే అర్హత వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలక�
‘నేను మహిళను, ఒక మహిళను అట్లా అనవచ్చా?’ ఇది వైఎస్ షర్మిల వేసిన ప్రశ్న. అయితే ఆమె మాత్రం ఒక మహిళగా మాట్లాడుతున్నదా? ‘వాడు, వీడు, రారా, పోరా, కొజ్జా.. ఆయన విడాకులివ్వాలి.
రాష్ట్రంలో రాజకీయ కల్లోలం సృష్టించేందుకు కుట్రలు జరుగుతున్నాయని టీఎస్ రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి ఆరోపించారు. పాదయాత్ర పేరుతో వైఎస్ షర్మిల రాష్ట్రంలో అలజడి రేపేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ�
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు మానుకోటలో చేదు అనుభవం ఎదురైంది. శనివారం మహబూబాబాద్ మండలం అమనగల్, బలరాంతండా, శనిగపురం మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు షర్మిల పాదయాత్ర కొనసాగింది.
Errabelli | రేవంత్రెడ్డి, వైస్ షర్మిల పాదయాత్రల పరువు తీస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ జనగామ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన ఎమ్మెల్యే రాజయ్య, జ�
షర్మిలమ్మా! మీరు ఘనంగా చెప్తున్న రాజన్న రాజ్యం చూసినం మేము గతంలో. ఆయన పుత్రికగా మీకేమన్నా తెలియకపోతే తెలియజెపుదామని నా ప్రయత్నం. తెలంగాణ బిడ్డ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను దించడాన�
ఈ సందర్భంగా బీఆర్ఎస్ శంకరపట్నం మండలాధ్యక్షుడు ఘంట మహిపాల్ మాట్లాడుతూ బీఎస్పీ జెండాను కూల్చడంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్కు, నాయకులకు సంబంధం లేదని స్పష్టం చేశారు.