YS Sharmila | సామాన్యుడి ధైర్యం సమాచార హక్కు చట్టం.. పాలనలో పారదర్శతకు నిదర్శనమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. దేశ చట్టాల్లో ఇదొక మైలురాయి అని కొనియాడారు.
Swarnandhra 2047 | పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన పాఠశాలలో కలుషిత నీటిని తాగి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
YS Sharmila | దళితవాడల్లో ఐదు వేల ఆలయాలు కట్టిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఖండించడం తీవ్ర దుమారం రేపింది.
Yamini Sharma | ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై బీజీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ విమర్శలు గుప్పించారు. ప్రజలపై అంత ప్రేమ ఉంటే మీ ఆస్తులు మొత్తం సమాజానికి ఇవ్వాలని షర్మిలకు యామినీ సూచించార�
YS Sharmila | అన్నమయ్య ప్రాజెక్టును అనాథ ప్రాజెక్టు కింద మార్చారని కూటమి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ప్రాజెక్ట్ కొట్టుకు పోయి ఐదేండ్లు దాటినా పునర్నిర్మాణానికి దిక్కుల�
Urea Shortage | రాష్ట్రంలో రైతుల యూరియా కష్టాలు వర్ణనాతీతమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఏ రైతుని కదిలించినా ఎరువుల కోసం కన్నీటివ్యథ.. తెల్లవారు జామునుంచే ఎరువుల కేంద్రాల దగ్గర కిలోమీటర్ క�
YS Sharmila | సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎలా అయ్యిందని ఏపీ సీఎం చంద్రబాబును ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిలదీశారు. 20 లక్షల ఉద్యోగాల్లో ఒక్కరికైనా ఇచ్చారా? నెలకు రూ.3వేల భృతి ఏ ఒక్క నిరుద్యోగికైనా అందింద
YS Sharmila | ఏపీలో కూడా కులగణన చేపట్టాలని కాంగ్రెస్ కమిటీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేశారు. ఐదున్నర కోట్ల రాష్ట్ర జనాభాలో వెనుకబడిన వర్గాల వారి సంఖ్య తేల్చాలని ట్విటర్�
Vijayasai Reddy | ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రాజకీయాల నుంచి తప్పుకొని వ్యవసాయం చేస్తానని ప్రకటించిన విజయసాయిరెడ్డి.. ఏపీ కాంగ్రెస్ ఛీప్ వైఎస్ షర్మిలతో మూడు రోజుల క్రితం సీక్రెట్గా సమావేశమ�
YS Sharmila | కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించాలని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. హోదా ఇవ్వకపోతే తక్షణమే కేంద్రానికి మద్దత
YS Sharmila | కూటమి ప్రభుత్వం ఇచ్చిన 'సూపర్ సిక్స్' హామీలకు ఇక శుభం కార్డు పడ్డట్లే అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం ఇచ్చిన ప్రజెంటేషన్ ఇందుకు నిదర్శనమని అన్నారు.