YS Sharmila | బీజేపీకి ఇవ్వాళ రాజ్యాంగం అంటే గౌరవం లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. స్వాతంత్ర్య సమరయోధులను సైతం బీజేపీ అవమానిస్తోందని.. అంబేద్కర్ను హేళన చేస్తున్నారని అన్నారు. మహా�
Vijayasai Reddy | వైసీపీ సీనియర్ నాయకుడు విజయసాయి రెడ్డి రాజీనామాపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. విజయసాయి రెడ్డి రాజీనామా చిన్న విషయం కాదని ఆమె అన్నారు. తనను కాపాడుకోవడం కోసమే ఆయన్ను జగ�
YS Sharmila | వైఎస్ జగన్ పాలనలో అదానీతో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై చంద్రబాబు మాటలు ఈ దశాబ్దపు అతిపెద్ద జోక్ అని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.
YS Sharmila | రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఆంధ్రాలో పర్యటించే హక్కు లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాం
YS Sharmila | ఏపీ సీఎం చంద్రబాబుపై ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. అప్పులు దొరకవని, ఆదాయం పెంచుకోవాలని, తలసరి ఆదాయం పెరగాలని, మనుషులు మన ఆస్తి అంటూ వింత వింత మాటలు చెప్తున్నారని ఆరోపించా�
YS Sharmila | బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హేళనగా మాట్లాడారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. అంబేద్కర్ పేరును ఫ్యాషన్ అంటూ అవమానించారన�
YS Sharmila | ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనలో రాష్ట్ర ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటన చేయించాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విటర్ వేదిక ద్వారా డిమాండ్
YS Sharmila | పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఆరోగ్య శ్రీ అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మానస పుత్రిక ఈ పథకమని తెలిపారు. ప్రాణాలు తీసే జబ్బొచ్చి�
YS Sharmila | ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుతో కేంద్ర ప్రభుత్వం ఇంకా చెలగాటం ఆడుతూనే ఉందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ప్లాంట్ను ప్రైవేట్ పరం చేసే కుట్రలకు ఆజ్యం పోస్తూనే ఉందని మండిపడ్డ�
YS Sharmila | కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నుంచి దృష్టిని మళ్లించడానికి బీజేపీ కొత్త నాటకం ఆడుతుందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదిక ద్వారా ఆరోపించారు.
YS Sharmila | డాక్టర్ బీఆర్ అంబేడ్కర్పై కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శ�