YS Sharmila | కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్ర మంత్రి HD కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు మరోసారి ఏపీ ప్రజలను అవమానించినట్లే అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆ వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ కాంగ్ర�
YS Sharmila | రేషన్ బియ్యం అక్రమాలపై విచారణకు స్పెషల్ సిట్ వేయడం సంతోషకరమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హర్షం వ్యక్తం చేశారు. మరి సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన రూ.1750 కోట్ల ముడుపులపై విచారణ ఎక్�
YS Sharmila | వైఎస్ షర్మిలను రాజకీయ నాయకురాలిగా ఎవరూ గుర్తించడం లేదని మండలిలో ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. షర్మిల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.
YS Sharmila | రాష్ట్రంలో PDS రైస్ విదేశాలకు తరలించడం పెద్ద మాఫియా అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఇదో జాతీయ స్థాయి కుంభకోణమని పేర్కొన్నారు. పేదల పొట్టకొట్టి 48 వేల కోట్ల రూపాయల ప్రజల డబ్బును ప�
YS Sharmila | ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో జరిగిన సోలార్ విద్యుత్ ఒప్పందంలో మాజీ సీఎం వైఎస్ జగన్ భారీ స్కామ్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, మాజీ మంత్రి రోజా సె
Roja Selvamani | అబద్ధాలను అందంగా అల్లడంలో మాజీ సీఎం వైఎస్ జగన్కు ఆస్కార్ అవార్డులు ఇవ్వాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి రోజా సెల్వమణి ఘాటుగా స్పందించారు. మీకు తెలుగ�
YS Sharmila | ప్రముఖ వ్యాపారవేత్త అదానీతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. అక్రమ
YS Sharmila | ప్రభాస్తో రిలేషన్పై గతంలో వచ్చిన పుకార్లపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ప్రభాస్ ఎవరో ఇప్పటికీ తనకు తెలియదని ఆమె స్పష్టం చేశారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రె�
YS Sharmila | సీఎం రేవంత్ రెడ్డి అదానీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల సూచించారు. అదానితో బిజినెస్ చేయొద్దని తెలిపారు.
Y.S Sharmila | ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ నటుడు ప్రభాస్పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రభాస్ అంటే ఎవడో తనకు తెలియదని వెల్లడించింది. ప్రభాస్కి షర్మిలకి మధ్య రిలేషన్ ఉన్
YS Sharmila | ఆంధ్రప్రదేశ్లో జగన్ మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న పలు ఘటనలపై కూటమి ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. సోషల్ మీడియాలో గత ఐదేళ్లుగా పోస్టులతో రెచ్చిపోయిన ప్రతీ ఒక్కరినీ టార్గెట్ చేస్తోం