సీఎం కేసీఆర్ను టార్గెట్ చేసి షర్మిలతో పాదయాత్రను నడిపిస్తోంది బీజేపీయేనని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ షర్మిల పాద
ఎన్నికల హామీ మేరకు సీఎం కేసీఆర్ రెండు సాగునీరు అందిస్తున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉమ్మడి కరీంనగర్, నల్గొండ, వరంగల్ జిల్లాలతోపాటు డోర్నకల్ మండలం వెన్నారం వరకు సాగునీరు అందుతోందని వివర
తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన, అవమానించిన కుటుంబాలకు చెందిన వారు ఇప్పుడు ఇక్కడ పాదయాత్రలు చేయడం హాస్యాస్పదంగా ఉన్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. ఎవరో వదిలిన బాణ
పేదల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్, ప్రభుత్వాన్ని విమర్శిస్తే టీఆర్ఎస్ కార్యకర్తలు ఊరుకోరని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్ హెచ్చరించారు.
‘ఆంధ్రప్రదేశ్లోని పులివెందులలో ఓటు వేసి తెలంగాణలో రాజకీయం చేస్తున్నావు.. ఆంధ్రాలో ఓటు వేసి తెలంగాణలో ప్రశ్నిస్తున్నావా?’ అంటూ వైఎస్ షర్మిలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
Gun Park | తెలంగాణ ఉద్యమ కాలంలో వందలాది మంది విద్యార్థులు అమరులు అవ్వడానికి కారణమైన ఆంధ్రా కుట్రదారుల సంతానం ఇవాళ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించడం అత్యంత
తెలంగాణ రాష్ర్టాన్ని అస్థిరపర్చేందుకు అనేక కుట్రలు జరుగుతున్నాయని, రాష్ర్టాన్ని కబ్జా చేసేందుకు సమైక్యవాదులు మరోసారి ప్రయత్నిస్తున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి హెచ్చరించారు.
ఇవాళ ఆడబిడ్డ మీద కేసు పెట్టారు అంటూ రాగాలు తీస్తున్న షర్మిలకు తెలంగాణ మీద తెలంగాణ ప్రజల మీద ఉన్న గౌరవమెంత? ఇందిరా పార్కు వేదిక మీద ఒక తెలంగాణ ఆడబిడ్డను పట్టుకొని గాడిదలు కాస్తున్నావా అని మైకులోనే ఈసడించ�