ఆరు గ్యారెంటీల అమలుకు వందరోజుల సమయం ఉందంటున్న ప్రభుత్వం.. అమల్లో ఉన్న సంక్షేమ పథకాలను మాత్రం రద్దు చేస్తూ వస్తున్నది. పదేండ్లుగా తెలంగాణను దేశంలోనే సంక్షేమరాష్ట్రంగా నిలిపిన ప్రజోపయోగ కార్యక్రమాలను కా
కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు చేయూత అందిస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్లో మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. 2014 ఏప్రిల్లో ఉత్పత్తి నిలిచిపోయ
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 12 ఎంపీ సీట్లు సాధించడం కాంగ్రెస్ పార్టీ టార్గెట్ అని ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని ప
2014లో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అప్పటివరకు ఉన్నటువంటి ఏఐబీపీ, ఆర్ఆర్ఆర్ వంటి పథకాలను ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్వై)గా మార్చింది. పీఎంకేఎస్వై పథకం కింద చిన్న చిన్న నీటి పార�
సీఎమ్మార్పై జరిగిన సమీక్షలో కలెక్టర్లపై సీఎస్ శాంతికుమారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. నిర్ణీత గడువులోగా సీఎమ్మార్ పూర్తి చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టం చేసినట్టు సమాచారం.
Kodali Nani | ఏపీలో చంద్రబాబును గెలిపించాలని హైకమాండ్ ఆదేశిస్తే రేవంత్రెడ్డి చచ్చినట్లు ఆ పని చేయాల్సిందేనని కొడాలి నాని చెప్పారు. ఏ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారని చంద్రబాబులాగా సీఎం జగన్ ఎదరు చూడరని �
CM Revanth Reddy | రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సోమవారం ఐదు జిల్లాల ఇన్చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ �
Six Guarantees | ఆరు గ్యారెంటీల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. సబ్ కమిటీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా మంత్రులు శ్రీధర్బాబు, పొం�
వ్యవసాయాన్ని పండుగ చేయాలనే సత్సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందజేయడంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అరకొరగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిం
రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతామని, వాటి సంఖ్యను తగ్గిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు అటు నిపుణులను, ఇటు సామాన్యులను విస్మయానికి గురిచేస్తున్నాయి. పది జిల్లాలుగా ఉన్న తె�