వ్యవసాయ యూనివర్సిటీ భూములను హైకోర్టు భవనాల నిర్మాణానికి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అటు విద్యార్థి సంఘాలు, ఇటు పర్యావరణవేత్తల నుంచి వ్యతిరేకత వస్తున్నది.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు విద్యుత్తు ఉత్పత్తి కంపెనీలతో రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థ (డిసం)లు కుదుర్చుకున్న అన్ని రకాల విద్యుత్తు కొనుగోలు ఒప్పందా (పీపీఏ)లపై సమగ్ర అధ్యయనం జరిపి ని�
ప్రభుత్వం గతంలో విడుదల చేసిన కనీస వేతనాల సవరణ జీవోలను వెంటనే గెజిట్లలో ప్రచురించాలని సీఎం రేవంత్రెడ్డిని ఐఎన్టీయూసీ కార్యదర్శి దేవసాని భిక్షపతి కోరారు.
Revanth Reddy |హైదరాబాద్: విద్యుత్తు రంగ నిపుణులు, వివిధ రాష్ర్టాల విద్యుత్తు విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి, శాసనసభలో చర్చించి.. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర విద్యుత్తు విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని సీఎం ర
తెలంగాణలో రియల్ ఎస్టేట్, ఫర్నిచర్, కన్జ్యూమర్ గూడ్స్ రంగాల్లో ఉన్న అపార అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి గోద్రేజ్ కంపెనీ ప్రతినిధులను కోరారు.
శాసనమండలిని ఇరానీ హోటల్, కాఫీ కేఫ్తో పోల్చడం, సభ్యులను రియల్ఎస్టేట్ బ్రోకర్లని తూ లనాడటం ద్వారా సీఎం రేవంత్రెడ్డి పెద్దల సభను అవమానించారని, దీనిపై ఎథిక్స్ కమిటీలో చర్చించి చర్యలు తీసుకోవాలని పలు�
లోక్సభ ఎన్నికల లోపే సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే ఇందిరమ్మ కమిటీలను నియమించి, వారి ద్వారా క్షేత్రస్థాయిలో నిజమైన లబ్ధిదారులకే సంక�
అర్హులైన కళాకారులందరికీ దివ్యాంగులతో సమానంగా రూ.6 వేల చొప్పున పెన్షన్ ఇచ్చే అంశాన్ని సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. తెలంగాణ సాధన ఉద్యమంలో క�
సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 15 నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. దావోస్లో జరుగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనడంతోపాటు బ్రిటన్లో పర్యటించనున్నారు. 15 నుంచి 18 వరకు దావోస్లో జరి గే సదస్సులో పాల్గొం�
Godrej Agro Vet | గోద్రెజ్ అగ్రోవెట్ కంపెనీ ప్రతినిధి బృందం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యింది. కంపెనీ ఇప్పటికే తెలంగాణలో పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నది. వంట నూనెలు, డెయిరీ, ఆగ్రో, వెటర్నరీ సర్వీసెస్, ఆగ్రో కెమికల�
‘భట్టి విక్రమార్కను సీఎం చేస్తారని అనుకున్నాం. పార్టీలోనే మంచి విజన్, కమిట్మెంట్, అనుభవం ఉన్న నాయకుడు. విక్రమార్కను సీఎంగా చూడాలనే కార్యకర్తలు రాత్రి పగలు ఎంతో కష్టపడి పని చేశారు. సీఎల్పీ నేతగా భట్టి�