ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజాపాలన కార్యక్రమం పేరుతో కాలయాపన చేస్తున్నదని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. సాధ్యంకాని హామీలు గుప్పించి మాయమాటలతో అధ�
60 ఏండ్లు పైబడిన వృద్ధ ఖైదీలను రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని సీఎం రేవంత్రెడ్డిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు.
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్, మాజీ మంత్రి, డాక్టర్ జీ చిన్నారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అభ్యర్థిత్వాలను పార్టీ అధిష్ఠానం ఖరారు చే
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 73 మంది లబ్ధిదారులకు గురువారం ఆయన చిట్యాలలో చెక్కులను పంపిణీ చేశారు.
తెలంగాణలో పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం ఉన్నదని ప్రపంచంలోనే అతిపెద్ద మెమరీ చిప్ తయారీ కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్, సీఈవో సంజయ్ మెహ్రోత్రా అన్నారు. అమెరికా నుంచి ప్రత
సీఎం రేవంత్రెడ్డికి ప్రజా సంబంధాల అధికారులు(పీఆర్వో)గా మరో ఇద్దరు నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వు లు జారీచేసింది. బొల్గం శ్రీనివాస్, మామిడాల శ్రీధర్ను కాంట్రాక్టు పద్ధతిలో పీఆర్�
CM Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డితో హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం భేటీ అయ్యారు.
అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం డాక్టర్ డొమినిక్ మావో నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డిని నివాసంలో గురువ�
CM Revanth | ప్రపంచంలోనే అతి పెద్ద మెమరీ చిప్ తయారీ కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్, సీఈవో సంజయ్ మెహ్రోత్రా తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో భేటీ అయ్యారు. అమెరికా నుంచి ప్రత్యేకంగా సీఎంను కలిసేందుకు వచ్చిన �
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సహా మంత్రులంతా గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. వీరి వెంట పార్టీ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షీ కూడా వెళ్తారు. లోక్సభ ఎన్నికలు, ఎమ్మెల�
ప్రజాపాలన దరఖాస్తులో శివుడి పేరుతో దరఖాస్తు చేసిన ఘటన మరువకముందే.. తాజాగా సోనియాగాంధీ పేరిట ఓ ఆకతాయి నింపిన అభయహస్తం ఫారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
కర్ణాటకలో ఎన్నికల హామీలను అమలుచేయలేక చేతులెత్తేసిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలోనూ అదే పనిచేయబోతున్నదని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనుమానం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇ�
రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాతి స్థానం ఎవరిది? సాధారణంగా ఉపముఖ్యమంత్రిని నెంబర్ 2గా పరిగణిస్తారు. ఆ పదవిలో ఎవరూ లేకపోతే హోంశాఖ మంత్రికానీ, సీనియర్ మంత్రి కానీ రేస్లో ఉంటారు. ప్రస్తుతం ఉప ఉపముఖ్యమంత్రి
‘ఉండబట్ట లేక ఓటేస్తే.. ఉన్న బట్టా లాక్కున్నట్టు..’ అని తెలంగాణ ప్రజా కవి చెరబండరాజు అన్నట్టుగానే రాష్ట్ర ప్రజలు అవస్థల వలయంలో చిక్కిపోయారు. జిరాక్స్ సెంటర్ల వద్ద భారీ క్యూలైన్లో నిలబడి కూలబడిపోతున్నార
విదేశీ ప్రతినిధులకు సీఎం రేవంత్ బుధవారం విందు ఇచ్చారు. హైదరాబాద్లోని కుతుబ్షాహీ టూంబ్స్ వద్ద ఇచ్చిన ఈ విందుకు అమెరికా, ఇరాన్, తురియే, యూఏఈ, యూకే, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్�