CM Revanth Reddy | తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పాత నిర్బంధపు చీకట్లను రూపుమాపే కొత్త కాంతులు ఇంటింటా వెల్లివిరియాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
జిల్లాల పునర్విభజన ప్రక్రియపై పునర్విచారణ చేస్తామన్న సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలతో వికారాబాద్ జిల్లాలో కొత్త చర్చకు తెరలేసింది. జిల్లాల పునర్విభజన ప్రక్రియను మళ్లీ చేపడితే వికారాబాద్ పెద్ద జిల్లా�
పార్టీలో అన్ని స్థాయిల్లో సమన్వయ లోపం జరిగిందని, దానికి పూర్తి బాధ్యత తనదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రభుత్వంలో ఉన్నపుడు పూర్తికాలం ప్రభుత్వ కార్యక్రమాల్లో తలమునకలు కావ�
కేసీఆర్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన పథకాలను యథావిధిగా కొనసాగించాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మరకు రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి డిమాండ్చేశారు. ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేట్ రంగ�
ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థనూ చులకనగా చూడరాదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. శాసన మండలిపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో గెలుపొందిన వా�
అధికారమే లక్ష్యంగా ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలతోటు 420 హామీలు ఇచ్చి అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఆరు హామీల్లో మొదటగా రెండు హామీలను అమలు చేయడమే కాకుండా వంద రోజుల్లో మిగతా హామీలను కూడా పూర్తి చేయనున్నట్లు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు.
హైకోర్టు స్టేల కారణంగా నిలిచిపోయిన టీచర్ల బదిలీలు, పదోన్నతుల కోసం ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి పదవీ బాధ్యతలు స�
రాష్ట్రంలోని 33 జిల్లాలను కుదించాలనే ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఎందుకు వచ్చిందో మేధావులకు సైతం అంతుచిక్కడం లేదు. ముఖ్యమంత్రి నెల రోజుల పాలనా తీరు చూస్తుంటే... ‘మాకు పాలించే తెలివి లేదు, మీరే పాలించ
MLA Kaushik Reddy | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ సర్కార్ ఒక్క ప్ర�
ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్)కి సంకెళ్లు పడ్డాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక చెల్లింపులు పూర్తిగా నిలిచిపోవడంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న అభాగ్యులు విలవిల్లాడుతున్నారు.
యాసంగి సీజన్కు సంబంధించి రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నది. ప్రస్తుత పంపిణీ తీరు, సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు గమనిస్తే ఇదే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రైతుబంధు పంపిణీని గత ప
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చీరాగానే రా ష్ట్రం నుంచి కార్నింగ్ వంటి సంస్థలు ఇతర ప్రాం తాలకు తరలి వెళ్లిపోయాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని కాంగ్రెస్ పరివారం నకిలీ ప్రచారానికి తెర తీసింది. కేసీఆర్ ప్రభుత్�