బీఆర్ఎస్ను 100 మీటర్ల లోపల బొంద పెడ్తానన్న సీఎం రేవంత్ రెడ్డిపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విరుచుకుపడ్డారు. తెలంగాణ తెచ్చినందుకా.. తెలంగాణను అభివృద్ధి చేసినందుకా లేక మిమ్మల్ని, మీ దొంగ హమీలను
తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ (BRS) ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) అన్నారు. తెలంగాణ ఏర్పడిందే నీళ్ల కోసమని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తామెప్పుడూ రాజీ పడలేదని తె�
తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన 50 రోజులకు చేరువవుతున్నది. అంటే హామీల అమలుకు ఆ పార్టీ పెట్టుకున్న గడువులో సగం పూర్తవుతున్నదన్నమాట. ‘గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం’ అన్నట్టు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వల్ల ప్
లండన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అక్కడి థేమ్స్ నదిని సందర్శించారు. మూసీ నది పునరుజ్జీవం, నది పరివాహక ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు రూపకల్పనలో భాగంగా ఆయన థేమ్స్ నదిని, దాని పరిసర ప
CPM | వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన వంద ఎకరాల భూమిని హైకోర్టు నిర్మాణానికి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 55ను తక్షణమే రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. వ్యవసాయ విశ్వవి�
KTR | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు.. అవి 420 హామీలు అని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఏర్ప�
ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పలు దేశ, విదేశీ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈ మేరకు పలు కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ ఎంవోయూ
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఆరు గ్యారెంటీల అమలుకు ప్రాధాన్యం ఇవ్వాలని డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖమంత్రి మల్లు భట్టివిక్రమార్క సూచించారు. ప్రజలపై భారం మోపకుండా ప్రత్యామ్నాయ వనరుల సమీకరణ
కల్యాణలక్ష్మి చెకులు పాతవే ఇస్తున్నారని, ఆడబిడ్డలకు ఇచ్చిన తులం బంగారం హామీ ఏమైందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యా�
రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అతి త్వరలోనే తలకిందులవుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. లోక్సభ ఎన్నికల్లో మూడోంతుల కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోతారని తెలిపారు. ఏడాదిలోనే ప్�
CM Revanth Reddy | రైతులకు కార్పొరేట్ తరహాలో లాభాలు రావాలన్నదే తన స్వప్నమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో ‘ఆహార వ్యవస్థలు, స్థానిక చర్యలు’ సదస్సు జరి
SIGH | యూకేకు చెందిన ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్ (SIGH) హైదరాబాద్లో మ్యానుఫాక్చరింగ్ యూనిట్ నెలకొల్పనున్నది. ఇప్పటి వరకు దేశంలో తయారు చేయని పలు సర్జికల్ పరి