‘రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నిశాన లేకుండా 100 మీటర్ల గోతి తీసి పాతిపెడుతా’ లండన్ పర్యటనలో భాగంగా టీడీపీ సానుభూతి పరులు ఏర్పాటుచేసిన ఓ సమావేశంలో సీఎం చేసిన వ్యాఖ్యలు ఇవి.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు 45 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ సచివాలయంలో అధికారుల కేటాయింపు పూర్తి కాలేదు. మంత్రులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలన్నా, ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేయాలన్నా పేషీల�
సీఎం రేవంత్ రెడ్డి చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. చెప్పడానికే నీతులు అన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారశైలి ఉందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం�
కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వేంనరేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సలహాదారుడిగా ప్రభుత్వం నియమించింది. ఆయనతోపాటు మరో ఇద్దరిని ప్రభుత్వ సలహాదారులుగా నియమిస
రాష్ట్రంలో పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లిన సీఎం రేవంత్రెడ్డి, పర్యటన ఉద్దేశాన్ని మరిచి చేస్తు న్న రాజకీయ విద్వేష ప్రకటనలను తెలంగాణ ప్రజ లు ఈసడించుకుంటున్నారు. అంతర్జాతీయ వేదికలపై సీఎం హోదాలో అవాకుల
మూడేండ్ల క్రితం స్థాపించిన గోడి ఇండియా కంపెనీకి ఇప్పటివరకూ మూలధనమే మిగలలేదని, అలాంటి కంపెనీ రూ.8 వేల కోట్ల పెట్టుబడి ఎలా పెడుతుందని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్
అదానీ విషయంలో కాంగ్రెస్ పార్టీ విధానం ఢిల్లీలో కుస్తీ.. హైదరాబాద్లో దోస్తీ అన్నట్టుగా ఉన్నదని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దావోస్ పర్యటన కొండను త�
ఎంజీకేఎల్ఐ పనులు చేపట్టేందుకు రూ.38 కోట్ల నిధులను సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి విడుదలకు కృషి చేస్తానని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, అధికారుల తీరుపై సొంతపార్టీ ఎమ్మెల్యేలే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యాసంగి పంటలకు సాగునీరు ఇవ్వకుంటే రైతులు ఉరికిస్తారని హెచ్చరించారు.
అబద్ధాల పునాదులపై సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) విమర్శించారు. అబద్ధానికి, అహంకారానికి నిలువెత్తు రూపం రేవంత్ రెడ్డి అని విమర్శించారు.