BRS | హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు మంగళవారం కలిశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు అంశాలపై చర్చించేందుకు రేవంత్ రెడ్డితో దుబ్బాక ఎమ్మెల్యే కొ
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందా? లేదా? అనేది తేలకపోవడంతో.. ఆ హామీని తామే అమలు చేసుకొనే ఆలోచనలో ప్రజలున్నారు.
మూసీ పరీవాహక ప్రాంత సుందరీకరణపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, హెచ్ఎండీఏ కమిషనర్ దానకిశోర్, హెచ్ఎ�
సీఎం రేవంత్రెడ్డి విదేశీ పర్యటన ము గించుకొని సోమవారం హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ నెల 15న దావోస్కు వెళ్లిన రేవంత్.. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో 3 రోజులపాటు పాల్గొని అక్కడి నుం చి లండన్ వెళ్లారు.
తనకు ఎంపీగా పోటీచేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందని, నాగర్కర్నూల్ నుంచి బరిలో ఉంటానని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మల్లు రవి చెప్పారు.
Hyd Metro | హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు రూట్మ్యాప్ ఖరారైంది. సీఎం రేవంత్ ఆదేశాలతో ఫేజ్-2 రూట్మ్యాప్ను అధికారులు సిద్ధం చేశారు. 70 కిలోమీటరల్ కొత్త మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేలా అధికారులు ప్రతి�
NRI | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడే విధానం చిల్లర రాజకీయాలను తలపిస్తుందని ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే కార్యదర్శి సతీష్ రెడ్డి గొట్టెముక్కల అన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత పారిశ్రామికరంగంలో స్తబ్ధత ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచే పారిశ్రామిక కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. భూ కేటాయింపుల కోసం వచ్చిన దరఖాస్తులన్నీ
మూసీ రివర్ ఫ్రంట్ డిజైన్లు, అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. లండన్ నుంచి బయల్దేరిన సీఎం ఆదివారం దుబాయ్లో ప్రపంచ స్థాయి సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్ ప్లాన్ డె
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన వ్యక్తిగత పనులు చేయించుకోవడానికి ప్రభుత్వ నిధులతో సలహాదారులను నియమించుకున్నారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి విమర్శించారు.