సర్పంచుల ఎన్నికలు (Sarpanch Elections) ఇప్పట్లో నిర్వహించడం వీలుకాదన్నారు. ప్రతినెల మొదటి వారంలోనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీలను అమల�
తెలంగాణ’, ‘రైతుబంధు’ పేర్లను గుర్తుచేస్తే చాలు వెంటనే ప్రజలకు కేసీఆర్ గుర్తుకువస్తారు. రెండు రూపాయలకు కిలో బియ్యం అంటే చాలు ప్రజల కండ్లముందు ఎన్టీఆర్ మెదులుతారు.
మెట్రో రెండోదశ ప్రతిపాదనలు వేగం పుంజుకున్నాయి. వీలైనంత త్వరగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారుచేసే పనిలో మెట్రో యంత్రంగా తలమునకలైంది. ప్రాథమికంగా క్షేత్రస్థాయిలో చేపట్టిన సర్వే తర్వాత మెట్రో �
రైతు భరోసా, రుణమాఫీకి అప్పులు కావాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ పెద్దల ముందు తెలంగాణ రైతుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి కొడంగల్ను వేగవంతంగా అభివృద్ధి చేసుకుందామని కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి అన్నారు. సీఎం రేవంత్రెడ్డి కొడంగల్పై ప్రత్యేక దృష్టి పెట్టినందున కొడంగ�
జీవితంలో చివరి అంకం వరకు తాము బీఆర్ఎస్లోనే ఉంటామని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్రెడ్డి, మాణిక్రావు స్పష్టంచ
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సర్పంచ్ల పెండింగ్ బి ల్లులను వెంటనే చెల్లిస్తామని ఇచ్చిన హామీని సీఎం రేవంత్రెడ్డి నిలబెట్టుకోవాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు.
భారతమాల ఫేజ్-1 కింద కేంద్రం నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) భూసేకరణ వ్యయంలో 50% నిధులను భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు జమ చేయాలని సీఎం రేవంత్రెడ్డిని బీజేపీ రాష్ట్
కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డితో భేటీ అయ్యారు. అంతకు ముందు సచివాలయంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కొద్దిసేపు భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాన్వాయ్లో పలు మార్పులు చేశారు. గత సీఎం వాడిన పాత తెల్లరంగు ఫార్చూనర్లకు నల్లరంగుతో రీపెయింటింగ్ వేయించారు. ఆ కార్లలోనే సీఎం పర్యటనలు చేస్తున్నారు.
దేశంలోనే రెండో వెరీ లో ఫ్రీక్వెన్సీ (వీఎల్ఎఫ్) కమ్యూనికేషన్ స్టేషన్ వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు కానున్నది. వికారాబాద్ మండలం పూడూరు సమీపంలోని దామగూడెం అటవీ ప్రాంతంలో ఈ స్టేషన్ను భారత నావిళాదళం ఏ�
Komatireddy Venkat Reddy | యాదాద్రి భువనగిరి: చదువుకున్న అందరికీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. యాదాద్రి భువన జిల్లాలోని బొమ్మలరామారం మండలం