Daggubati Venkatesh | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దగ్గుబాటి సోదరులు సురేష్ బాబు, వెంకటేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం ఉదయం రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్న వెంకటేష్, సురేష్ బాబులు రేవంత్కు పుష్పగుచ్ఛం �
నగరంలో ప్రజా రవాణా వ్యవస్థలో మెట్రో రైలు ఎంతో కీలకంగా మారిందని, ఈ విషయాన్ని గుర్తించిన సీఎం రేవంత్రెడ్డి వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్పోర్టు కనెక్టివిటీతో కలిసి 70 కి.మీ పొడవునా మెట్రో విస్తరణ ప్రతిపాదనల�
అధికారమే లక్ష్యంగా ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి గెలిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్రెడ్డి, కొందరు మంత్రులు స్థాయి మరిచిపోయి అహంకారంతో రెచ్చిపోయి మాట్లాడుతున్నారని స్టేషన్�
పల్లెలోనే తన రచనా వ్యాసాంగాన్ని కొనసాగిస్తూ సాహిత్య పరిమళాలలను వెదజల్లుతున్న కూరెళ్ల విఠలాచార్య కృషిని కేంద్ర సర్కారు గుర్తించింది. తన ఇంటినే గ్రంథాలయంగా మలిచి రెండు లక్షల పుస్తకాలను అందుబాటులో ఉంచి�
రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50 శాతం కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య శుక్రవారం ఒక ప్రకటనలో సీఎం రేవంత్రెడ్డిని కోరారు.
కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హెచ్చరించారు. ప్రధాని మోదీకి రైతుల బాధలు, కష్టాలు తెలియవని, దేశంలో నిరుద్యోగం పెర
అధికారం ఇస్తున్న కిక్కు ముఖ్యమంత్రిని విజ్ఞత మరిచేలా చేస్తున్నది. సీఎం పీఠమెక్కి రెండు నెలలైనా కాలేదు అప్పుడే తన రాజకీయ ప్రత్యర్థులకు హింస్మాత్మకంగా హెచ్చరికలు జారీచేస్తున్నారు. గొంతు పిసుకుతాం.. గొయ్
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలానికి ఈ నెల 27, 28, 29 తేదీల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటనకు వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని ఎస్పీ గౌస్ ఆలం పేర్కొన్నారు.
ప్రజాస్వామిక పాలన ద్వారానే రాజ్యాంగం ఆశించిన లక్ష్యాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతాయని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సౌభ్రాతృత్వంతోపాటు అందరికీ న్యాయం అందాలనే రాజ్యాంగ స్ఫూర�