KTR | గుంపుమేస్త్రి దావస్లో అన్నీ అబద్ధాలు చెప్పాడని కేటీఆర్ విమర్శించారు. ఇదేం గుంపుమేస్త్రి పాలన అంటూ రైతులు బాధపడుతున్నారన్నారు. కరీంనగర్లో సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ ఈ �
KTR | ‘నిజం కడపదాటేలోగా అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని పెద్దలు చెబుతారు. ఒక్క అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజం అవుతుందని అంటారు. నూరు అబద్ధాలు చెప్పయినా లగ్గం చేయాలంటరు. దాన్ని నమ్ముకునే మోదీ ప్రధాని అయ్యార�
BRS | తాము పార్టీ(BRS party) మారుతున్నట్లు వస్తున్న కథనాలు అవాస్తమని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి(MLA Sunithalaxamareddy) అన్నారు.
Vice Chancellors | రాష్ట్రంలోని వర్సిటీలకు నూతన వైస్చాన్స్లర్ల (వీసీ) నియామకానికి బుధవారం నోటిఫికేషన్ విడుదలకానున్నది. ఒకవేళ వీలుపడని పక్షంలో ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఇందుకు సంబంధించి�
బడుగు, బలహీనవర్గాల ప్రజల అభ్యున్నతి కోసం అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిర�
పార్లమెంట్ ఎన్నికలు పలువురి నోటి వెంట శపథాలు చేయిస్తున్నాయి. స్థల, కాలాలను కానకుండా, కన్నుమిన్నూ ఎరుగని రీతిలో కొందరు నోటికొచ్చింది వాగేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా, అధికారం దక్కి పీఠమెక్కి�
నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిలోకి వెళ్లడం రాష్ట్రానికి గొడ్డలి పెట్టులాంటిదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇందిరమ్మ రాజ్యంలోఉద్యోగులకు ఫస్ట్ తారీఖునాడే జీతాలు ఇస్తామంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు చెప్పుకుంటూ వచ్చారు.
‘అమ్మా... పింఛన్ ఎంత వస్తుంది? రెండు వేలే కదా? (రెండు వేళ్లు) చూపెడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నాలుగు వేలు (నాలుగు వేళ్లు చూపుతూ) వస్తుంది.. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది.. వెంటనే నాలుగు వేలు
స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ (ఎస్డీఎఫ్) ఇవ్వాలని ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు.
నియోజకవర్గంలోని కోస్గి మున్సిపల్ కేంద్రంలో రాష్ట్ర సర్కార్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల మంజూరుపై ఉస్మానియా విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలన్న సీఎం రేవంత్రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలోని ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న కొన్ని పోస్టుల వివరాలను రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం మంగళ�
రాష్ట్రంలో కొత్తగా 11 ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలు ఏర్పాటు కాబోతున్నాయి. వీటిలో ఇప్పటికే ఒక కాలేజీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీసింది. మరో 10 కాలేజీల ఏర్పాటు ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనల�