ఆలిండియా బిల్డర్ కన్వెన్షన్లో మంత్రు లు పొంగులేటి, కొమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. సీఎం సమక్షంలో మొదట పొంగులేటి మాట్లాడుతూ.. మీ అందరితోపాటు నేనూ, నా కొలీగ్ కోమటిరెడ్డి కూడా కాంట�
తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం త్వరలో ఓ విజన్ డాక్యుమెంట్ను తేనున్నట్టు సీఎం రేవంత్రెడ్డి తెలిపా రు. ఇందులోభాగంగా తెలంగాణ మెగా మాస్టర్ప్లాన్-2050ని తేవాలని నిర్ణయించామని, దీనికి సం బంధించి త్వరలోనే టె�
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నాణ్యతను అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. బ్యారేజీల పటిష్ఠత, కుంగిపోయిన పిల�
తెలంగాణ రాజకీయాలకు పట్టిన శని రేవంత్రెడ్డి అని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు. రేవంత్రెడ్డి తన భాష మార్చుకోవాలని, కేసీఆర్పై మరోసారి అభ్యంతరకరంగా మాట్లాడితే ప్రజలే నాలుక చ
రాష్ట్ర ప్రభుత్వం తాండూరు అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు విడుదల చేసినట్లు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి తెలిపారు. శనివారం సీఎం రేవంత్రెడ్డి, పంచాయతీ శాఖ మంత్రి సీతక్కను కలిసి అభివృద్ధి నిధుల�
విభజన చట్టం అమలులో భాగంగా ఏపీకి వెళ్లి తిరిగివచ్చిన 145 మంది తెలంగాణ ఉద్యోగులు మళ్లీ సచివాలయంలో విధుల్లో చేరనున్నారు. వారిని సచివాలయంలోకి తీసుకొనేందుకు అంగీకరించిన సీఎం రేవంత్రెడ్డి సంబంధిత ఫైలుపై సంత�
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా ఆంధ్రా వ్యక్తిని నియమించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్రంలోని నిరుద్యోగ యువత సోషల్మీడియా వే
వచ్చే నెల 21నుంచి జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు రావాలని కోరుతూ శనివారం అమ్మవార్ల పూజారులు హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి ఆహ్వానించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నాణ్యతపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బ్యారేజీల పటిష్టత, కుంగిపోయిన పిల్లర్ల విషయంలో ఎలాంటి చర్యల�
CM Revanth Reddy | సచివాలయంలో నీటి పారుదలశాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత అధికారులు అధికారులు హాజరయ్యారు.
Caste Census | త్వరలోనే రాష్ట్రంలో కుల గణన చేపట్టనున్నట్లు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉందన్నారు. కుల గణనకు అవసరమైన చర్యలు చేపట్టాలన