Prakash Goud | తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ఉద్దేశం సీఎం రేవంత్రెడ్డికి కూడా లేదని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, మూసీ సు�
మెడికల్ కాలేజీ ఉన్న ప్రతీ చోట నర్సింగ్, పారా మెడికల్ కళాశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీనికోసం కామన్ పాలసీని తీసుకురావాలని అధికారులకు ఆదేశారు.
CM Revanth Reddy | మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పీ.నర్సారెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ప్రజలకు ఆయన అనేక సేవలంద�
మార్చిలోగా ఆరు గ్యారెంటీలను అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలే కర్రు కాల్చి వాతపెడతారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హెచ్చరించారు. అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రె�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్పార్లమెంటరీ భాషకు బ్రాండ్ అంబాసిడర్ అని, కాంగ్రె స్ నాయకులు బీఆర్ఎస్ గురించి మాట్లాడటం మానేసి సీఎం భాష గురించి స్పందించాలని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి సూచ�
Telangana | జనాభా గణన చట్టం-1948 ప్రకారం జనాభా గణన, కులగణన చేపట్టే అధికారం కేంద్రప్రభుత్వానికి మాత్రమే ఉన్నది. ఎలాంటి జనగణన నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు లేవు. ఒకవేళ చేసినా ఆ గణాంకాలకు చట్టబద్ధత �
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా ఆదివారం జనగామ జిల్లా పాలకుర్తిలోని బృందావన్ గార్డె�
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను సీఎం రేవంత్రెడ్డిని కలిశానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ ప్రకాశ్గౌడ్ స్పష్టంచేశారు. ఆదివారం జూబ్లీహిల్స్లోని రేవంత్రెడ్డి నివాసంలో సీఎంను ఎమ్మెల్యే కలువగా, ప్రకా�
Revanth Reddy | కాంగ్రెస్ నేతలు సంయమనం కోల్పోయి బీఆర్ఎస్ పార్టీని ఇష్టమొచ్చినట్టు విమర్శిస్తున్నారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. అదే కాంగ్రెస్ నేతల విమర్శలకు కేటీఆర్ స్పందిస్తే తొందరపడుతున
KTR | కాలం కలిసి వస్తే వానపాములు కూడా నాగుపాములై బుసలు కొడుతాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంంలో కేట�
మహానగరాన్ని పీడిస్తున్న ట్రాఫిక్ సమస్యపై సీఎం సీరియస్ అయ్యారు. దీంతో పోలీసు యంత్రాంగం ట్రాఫిక్పై ఫోకస్ పెట్టింది. శనివారం బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో నగర కొ�
ఎన్నికల హామీ మేరకు త్వరలోనే రాష్ట్రంలో కులగణన చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెల్లడించారు. ఎన్నికల హామీకి తాము కట్టుబడి ఉన్నామని, కులగణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించార�