వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర దేవస్థానానికి హెచ్ఎండీఏ నుంచి ఇవ్వాల్సిన రూ.20 కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్రెడ్డి హెచ్ఎండీఏ అధికారులను ఆదేశించారు.
Nandi Awards | సినిమా రంగంలోని వారికి ఇచ్చే నంది అవార్డుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని ప్రకటించారు. గద్దర్ జయంతి సందర్భంగా హైదరా�
Revanth Reddy | ట్రాఫిక్ సిబ్బంది కొరతను అధిగమించేందుకు వెంటనే తగినంత మంది హోంగార్డుల నియామకాలు చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు.
CM Revanth | వేములవాడ టెంపుల్కు హెచ్ఎండీఏ నుంచి రావాల్సిన రూ.20 కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలని హెచ్ఎండీఏ అధికారులను సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy ) ఆదేశించారు.
Indravelli | ఫిబ్రవరి 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth reddy) పర్యటన నేపథ్యంలో ఇంద్రవెల్లి(Indravelli)లో సభ ఏర్పాట్లను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka), కలెక్టర్ రాహుల్ రాజ్తో కలిసి బుధవారం పరిశీలించారు.
CM Revanth | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి తన స్థాయిని, హోదాను మరిచి భారత రాష్ట్ర సమితిపై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీని బొంద పెడుతాం, బొక్కాబోర్లాపడ్డా బుద్ధిరాలేదు.. అంటూ ఆయన అనుచితంగా మాట్లాడారు. క
రాష్ట్రంలో వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. గోదావరి, కృష్ణా నదుల నుంచే రాష్ట్రమంతటికీ నీళ్లు ఇవ్వటం కాకుం�
Kodandaram | సీఎం రేవంత్రెడ్డి తెలివిగా ఆడిన రాజకీయ చదరంగంలో కోదండరాం త్రిశంకు స్వర్గం లో ఇరుక్కుపోయారు. ‘పదవి ఇచ్చినట్టు ఉండా లి.. కానీ అధికారంలో ఉండకూడదు’ అనే తరహాలో రేవంత్ వేసిన స్కెచ్కు కోదండరాంకు పం చ్ �
Konda Surekha | వికారాబాద్ జిల్లాలోని దామగుండం అటవీ ప్రాంతంలో నౌకాదళ వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రం ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేస్తున్నది. అబద్ధాలు, అర్ధ సత్యాలతో వాస్తవాలను పక్కదోవపట్టించే
లోక్సభ ఎన్నికల కోడ్ను సాకుగా చూపి ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఎగగొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు.
ఉద్యమకారుడిగా, విప్లవ కవిగా తన జీవితాన్ని పీడిత ప్రజల కోసం త్యాగం చేసిన ప్రజా గాయకుడు గద్దర్ జయంతి వేడుకల ను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్ర భుత్వం నిర్ణయించిందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జ