నేను రెండున్నరేండ్ల కిందటి వరకు తెలంగాణ జన సమితి బాధ్యుడిగా ఉన్న. ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా, వికారాబాద్ జిల్లా ఇన్చార్జిగా, ఆ తర్వాత పార్టీ ఆధ్వర్యంలోని ప్రొఫెసర్ జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి కే
నిత్యం ట్రాఫిక్ జామ్తో (Traffic) హైదరాబాద్ నగరవాసులు అవస్థలు పడుతున్నారు. గంటల కొద్దీ ట్రాఫిక్ స్తంభించిపోతుండటంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
కాంగ్రెస్ పాలనలో అంతా గందరగోళమే అన్నదానికి బుధవారం చోటు చేసుకున్న పరిణామమే ఉదాహరణ. వీధి వ్యాపారుల విషయంలో బుధవారం ఒకే రోజు రెండు వినూత్న నిర్ణయాలు అన్ని వర్గాలను విస్మయానికి గురి చేశాయి.
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు సంబంధించిన 15 ఔట్లెట్లను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు అప్పగించేందుకు తొలుత అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు వెనకడుగు వేసింది. ఇంటా, బయటా తీవ్ర
ఏడాదిలోగా రాష్ట్రంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి పునరుద్ఘాటించారు. త్వరలో 15 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేస్తామని చెప్పారు.
: రాష్ట్ర ప్రభుత్వం ఎల్బీ స్టేడియం వేదికగా నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాల అందజేత పేరిట ఆర్భాటం చేసిందని, తాము ఊహించినట్టుగానే నియామకాలు మొత్తం వాళ్లే చేసినట్టు డబ్బా కొట్టుకున్నారని వైద్యారోగ్యశాఖ
ప్రభుత్వాలు మారినప్పుడు కొన్ని పనులు ఆగిపోతాయి. మరికొన్ని యథావిధిగా సాగిపోతాయి. ఎవరు దేనికి అసలుసిసలు కర్తలు అనే విషయంలో కొంత గందరగోళం ఏర్పడటం సహజమే. ముఖ్యంగా వివాదం ఏర్పడినప్పుడు బాధ్యత అవతలివారి మీద�
గద్దర్ పేరిట కవులు, కళాకారులతోపాటు సినీరంగంలో పురస్కారాలు అందజేస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడాలన్న గద్దర్ మాటలే తమ ప్రభుత్వానికి స్ఫూర్తి అని పేర్కొన్నారు. గద్దర్ జయంతి
అధికారంలోకి వచ్చేందుకు ప్రజలకు ఇచ్చిన హామీలను సకాలంలో అమలు చేయకపోతే రాజీనామా చేస్తారా? అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి సీఎం రేవంత్రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. ఎంపీ ఎన్నికల్
ప్రభుత్వం అనేది నిరంతరం కొనసాగేది. పార్టీలు మారినప్పుడల్లా ప్రభుత్వం మారదు. ఆ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుంది అంతే. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత సర్కారు తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించ
మాది ఉమ్మడి నల్గొండ జిల్లా. నా సోదరుడు స్వగ్రామంలో ఉపాధి లేక హైదరాబాద్కు వలసొచ్చి ఆటో డ్రైవర్గా జీవిస్తున్నాడు. గతంలో పొద్దంతా కష్టపడి రూ.1,500 -2000 వరకు సంపాదించేవాడు. ఆటో అద్దె రూ.400 పోను, మిగిలిన వాటితో కుటు
నగరంలో ట్రాఫిక్ సమస్య వాహనదారులను వెంటాడుతున్నది. నగరవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్లతో వాహనదారులు విసిగిపోతున్నారు. సమస్య పరిష్కారానికి అధికార యంత్రాంగంలోని ఉన్నతాధికారులు మల్లగుల్లా
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సమగ్ర ప్రణాళిక తయారుచేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లో ట్రాఫిక్ నిర్వహణ, నియంత్రణపై బుధవా రం సచివాలయంలో స