Indravelli | 1981 ఏప్రిల్ 20, సోమవారం. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతం ఇంద్రవెల్లిలో సంత జరుగుతున్నది. అదే రోజు ఆదివాసీల చట్టబద్ధమైన హక్కుల కోసం గిరిజన రైతు కూలీ సంఘం బహిరంగసభకు పిలుపునిచ్చింది. మొదట పోలీ�
Telangana | ఆపరేషన్ ప్రొటోకాల్ ఖరారు కాకముందే కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి తెలంగాణ సర్కారు ధారాదత్తం చేసింది. అప్పగించేది లేదంటూనే అప్పగించి తెలంగాణ జల హక్కులను చేజేతులా కాలరాసింది.నాగార్జునసాగర్ డ్�
‘నమస్తే తెలంగాణ’ చెప్పిందే నిజమైంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించి 15 ఔట్లెట్లను తెలంగాణ సర్కారు కేంద్రానికి అప్పగిస్తున్నదని, ఈ మేరకు ఉభయ తెలుగు రాష్ర్టాలు అంగీకరించాయని జ�
క్షేత్ర స్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యంతో నగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలోనే పరిస్థితిని చక్కదిద్దేందుకు ఉన్నతాధికారులు చర్యలు ప్రారంభించారు. నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివా�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు(శుక్రవారం) ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇంద్రవెల్లి మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.20 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్టు ను�
సీఎంగా రేవంత్రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో శుక్రవారం నిర్వహించనున్న తొలి బహిరంగ సభకు ఆయన హాజరుకానున్నారు.
కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ను ఎందుకు ఇవ్వలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, మాణిక్రావు ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో తీసుకొచ్చిన ఉద్యోగాలను సిగ్గు, శ�
ఆంధ్రా మీల్స్ సెంటర్పై స్పందించిన సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ ఆటో డ్రైవర్ల సమస్యలను పట్టించుకోకపోవడం విచారకరమని తెలంగాణ ఆటోయూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య ఆవేదన వ్యక్తంచేశారు.
Telangana | ‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాం. ముందుగా ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేస్తాం’.. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఇది. ఆ పార్టీ మ్యానిఫె