Padma Awardees | పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. హైదరాబాద్లోని శిల్పకళావేదికలో ఏర్పాటు చేసిన సత్కార కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్
కొన్నేండ్లుగా నంది అవార్డులను నిలిపివేయడం నిరుత్సాహ పరిచిందని పద్మ అవార్డు గ్రహీత, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అన్నారు. నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డులుగా మార్చడం ఎంతో సముచితమని చెప్పారు.
రాష్ట్ర మంత్రిమండలి నేడు భేటీ (Cabinet Meeting) కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభంకానుంది. ఈ సమావేశంలో వాహనాల రిజిస్ట్రేషన్ను ప్రస్తుతమున్న టీఎస్కు బదులు టీజీగా
తాజా గా పద్మ అవార్డులు పొందిన తెలుగువారిని రాష్ట్ర ప్ర భుత్వం ఆదివారం సతరించనున్నది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఉదయం వేళ సీఎం రేవంత్రెడ్డి అవార్డు గ్రహీతలను సతరిస్తారు.
బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ వ్యవహార శైలి వివాదాస్పదమవుతున్నది. ముఖ్యంగా మేయర్, కార్పొరేటర్లను ఏ మాత్రం పట్టించుకోకుండా అంతా తానై అన్నట్లు నిర్ణయాలు తీసుకోవడం విమర్శలకు తావిస్తున్నది.
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆదివారం మధ్యాహ్నం జరుగనున్నది. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3.30 గంటలకు సచివాలయంలో జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమాచార ఉత్తర్వులు జారీచేశారు.
కాంగ్రెస్ హయాంలో.. బావి నుంచి మంచినీరు తోడుకుని, ఊరికి దూరంగా అర కిలోమీటరు నుంచి గుట్టల మధ్య నుంచి తాగునీటిని తీసుకొస్తున్న వారు ఇచ్చోడ మండలంలోని ముక్రా(బీ) పంచాయతీ మాన్కుగూడ గ్రామస్థులు. గ్రామంలో 65 కుటు�
రాష్ట్రంలో సాగునీటి నిర్వహణ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతగాకనే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఎద్దేవా చేశారు. కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులను అ
మన ప్రాజెక్టుల నిర్వహణపై కాంగ్రెస్ ప్ర భుత్వం చేతులెత్తేసింది. అధికారంలోకి వచ్చి రెండు నెల లు కూడా కాకముందే పలు డ్యాంలను కృష్ణా నీటి యా జమాన్య బోర్డుకు అప్పనంగా అప్పగించింది.
సెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా ఐదు నెలల పాటు వాయిదాపడిన బల్దియాలోని అనేక అంశాలు వెంటనే ముందుకు తీసుకెళ్లేలా.. తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మ�
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ సభకు రేవంత్ సీఎం హోదాలో వచ్చి కేవలం రూ.కోటి మంజూరు చేసి, సభకు మాత్రం రూ.5 కోట్లు దుబారా చేశారని ఎమ్మెల్యే కోవ లక్ష్మి మండిపడ్డారు. 2014లో మొదటిసారి సీఎం హోదాలో వచ్�