బీజేపీపై మాట్లాడే దమ్ము సీఎం రేవంత్రెడ్డికి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణ రాష్ర్టానికి గుండు సున్నా నిధులిచ్చినా సీఎం రేవంత్రెడ�
‘ప్రజాప్రతినిధుల భాషపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్పకనే కొన్ని అంశాలు చెప్పారు. నేను విద్యార్థి దశ నుంచి వారి దృష్టిలో ఉన్నా. అక్కడి నుంచి ఇక్కడిదాక నా రాజకీయ ఎదుగుదలను వారు చూస్తున్నారు.
రాష్ట్ర పునర్విభజన చట్టం చేసినప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్సే. నీళ్లపై తెలంగాణకు 50 శాతం వాటా ఇవ్వాలి.. శ్రీశైలం ప్రాజెక్టును హైడల్ ప్రాజెక్టుగా గుర్తిం చాలి అని కేసీఆర్ సర్కారు అనేక షరత�
సీఎం హోదాలో ఉన్న రేవంత్రెడ్డి చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలను ఇటు నెటిజన్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు, అటు కేసీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తిప్పికొడుతున్నారు.
TS Cabinet | సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ ఆదివారం సమావేశమైంది. ఈ సందర్భంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతో పాటు పలు పథకాలపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ బ�
CM Revanth Reddy | మూతపడిన నిజాం చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు వీలైనంత తొందరగా సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డి కేబినేట్ సబ్ కమిటీకి సూచించారు. ఆదివారం సచివాలయంలో కమిటీ సమావేశం జరిగింది.
Harish Rao | సీఎం రేవంత్రెడ్డి దగ్గర విషయం లేదని.. అందుకే విషయం చిమ్ముతున్నాడని.. ఆయన అతి తెలివిని బంద్ చేయాలంటూ మాజీ మంత్రి హరీశ్రావు హితవు పలికారు. ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో సిద్�
CM Revanth | నీ మాటలు రండ మాటలు.. నీ చేతలు రండ చేతలు.. అంటూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి(Y. Satish Reddy) ఫైర్ అయ్యారు.
CM Revanth Reddy | హైదరాబాద్లోని జర్నలిస్టుల(Journalists)కు ఇండ్ల స్థలాలు(House sites) ఇచ్చితీరుతామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(CM Revanth Reddy) హామీ ఇచ్చారు.
Jagdish Reddy | తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే సీఎం రేవంత్రెడ్డి కేసీఆర్పై ఎదురుదాడి చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. నల్లగొండలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట�
Pension | తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పద్మ అవార్డు గ్రహీతలకు రూ.25 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. దీంతో పాటు ప్రతి నెల రూ.25వేలు పింఛన్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ ర�