రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డితో పాటు మంత్రులు ఆదివారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
నల్లగొండ నుంచి ఇన్చార్జి కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎస్పీ అపూర్వరావు, సూర్యాపేట నుంచి వెంకట్రావ్, అదనపు కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ రాహుల్ హెగ్డే హాజరై వివరాలను వెల్లడించారు.