ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఇద్దరిని గ్రేటర్కు కేటాయించింది. రెండు నెలల కిందటే జోనల్ కమిషనర్ హోదాలో బదిలీపై వచ్చిన స్నేహ శబరీష్ను కొమురం భీం జిల్లా కలెక్
ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలను, మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థులకు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక
ప్రజాపాలనలో భాగంగా ఆరు గ్యారంటీలకు ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం కట్టంగూర్ తాసీల్దార�
ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం - జన్మన్) కార్యక్రమం ద్వారా ఆదివాసీ, చెంచు గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి సంపూర్ణ అభివృద్ధి చేయనున్నట్లు ఇన్చార్జి కలెక్టర్ హేమంత్ కేశవ్ పాట�
పార్లమెంట్ ఎన్నికలు పటిష్టంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో బుధవారం ఎక్సైజ్, రవాణా, వాణిజ్య పన్
ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రజా పాలన కార్యక్రమం చేపట్టినట్లు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శనివారం నకిరేకల్ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో, చందుపట్ల, మర్రూర్, కట్టంగూర్ �
ల్లగొండ జిల్లాలోని పలు రైస్ మిల్లుల్లో సివిల్ సప్లయ్ అండ్ టాస్క్ ఫోర్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. కలెక్టర్ హేమంత్ కేశవ్ ఆదేశాల మేరకు జిల్లాలోని సీఎమ్మార్ పెండింగ్ ఉన్న మిల్లుల�
ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు అన్ని గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో ప్రజా పాలన సభలు నిర్వహించాలి. ఆరు గ్యారెంటీలకు అర్హులందరూ దరఖాస్తు చేసుకునేలా బాధ్యతగా నిర్వహించి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలి.’
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారులు శనివారం మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పథకం బ్రోచర్ను �
సాయుధ దళాల్లో పాల్గొని యుద్ధంలో గాయపడిన, వీరమరణం పొందిన వారికి ప్రతి పౌరుడు అండగా నిలువాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. గురువారం సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా యుద్ధంలో గాయపడిన, వీరమ
అతి తక్కువ సమయంలో ఎవరూ ఊహించని విధంగా రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుకున్నామని, యావత్ దేశం నేడు తెలంగాణ అభివృద్ధి వైపు చూస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్న�