ఉమ్మడి ఖమ్మంవరంగల్నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ భద్రాద్రి జిల్లాలో ప్రశాంతం ముగిసింది. జిల్లాలోని 55 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం ఉదయం 8 గంటలకే ప్రారంభమైన ఓటింగ్.
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్కు భద్రాద్రి జిల్లా అధికార యంత్రాంగం పక్కాగా, పకడ్బందీగా ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఎండలు మండిపోతున్నప్పటికీ అధికారులు వాయువేగంతో పనిచేస్తూ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల వేళ జిల్లాపై పోలీస్ శాఖ డేగకన్ను వేసి ఉంచింది. ఇటు ఎన్నికల వేడి, అటు మావోయిస్టుల అలజడి నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కలెక్టర్ ప్రియాంక, ఎ�
రాష్ట్రంలో ఇసుక అక్రమ దందా వెనుక ఎవరున్నారు? ఇసుక దందా నడిపుతున్నది మంత్రులా? లేదా వారి పీఏలా..? ఖమ్మం ఇసుక మాఫియాలో పాత్రదారులెవరు? సూత్రదారులెవరు? మంత్రి సీతక్క పీఏ పోస్టు ఊస్టు..? అంటూ ఓ వైపు సోషల్ మీడియా
ష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించే ప్రజా పాలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అధికారులను ఆదేశించారు.
మిచౌంగ్ తుపాన్ ప్రభావం వల్ల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు. మంగళవారం ఉదయం అన్నిశాఖల జిల్లా అధికారులతో టెలీకాన్ఫరెన్స
కేంద్రాలను పరిశీలించిన ఉభయ జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్, ప్రియాంక ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీస్ బందోబస్తు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల కళ్లలో టెన్షన్.. టెన్షన్.. ఎక్కడా చూసినా హడావు�
ఈవీఎంలలో ఓటు వేయడంపై అవగాహన, ఓటు హక్కు వినియోగం కోసం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా అధికారులు శనివారం చేపట్టిన ‘ఐ ఓట్ ఫర్ ష్యూర్' కార్యక్రమం విజయమంతమైంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేట పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కొత్త జిల్లాను ప్రకటించి ప్రగతికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీ�
భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం శనివారం ఉదయానికి మరింత పెరిగే ప్రమాదం ఉందని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక తెలిపారు. ఎగువ నుంచి వరదనీరు పెద్ద ఎత్తున గోదావరిలోకి వస్తుండడంతో శుక్రవారం రాత్రి వరకు భద్�
భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గుతూ పెరుగుతూ దోబూచులాడుతోంది. ఏటా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వచ్చే గోదావరి వరదలతో పరీవాహక ప్రాంత గ్రామాలు, భద్రాచలంలోని పలు కాలనీలు ముంపునకు గురవుతుంటాయి.