సిరిసిల్ల జిల్లా పరిధిలోని శ్రీరాజరాజేశ్వర (మధ్యమానేరు) జలాశయంలో ముం పునకు గురైన బాధితులను తక్షణమే ఆదుకోవాలని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సోమవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్
TPCC | ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపు, ఎంపీ టికెట్ల కేటాయింపు పూర్తిగా అధిష్టానం చూసుకుంటుందని, ఇందులో తన పాత్ర నామమాత్రమే అని రేవంత్ చెప్పినట్లు తెలిసింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారికి మళ్లీ �
Nominated Posts | నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఎమ్మెల్యీ స్థానాలపై సమావేశంలో రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. 10 ఏండ్ల పాటు కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు అధికారానికి దూరంగా ఉన్నారని, తద్వారా ఎన్నో కష
Congress 6 Guarantees | కాంగ్రెస్ పార్టీ తరుపున, అటు ప్రభుత్వం తరుపున ప్రతినిధులను నియమించి గ్రామ సభలను నిర్వహించనున్నారు. సభ ద్వారా దరఖాస్తులు స్వీకరించి.. అందరి ఆమోదం తెలిపిన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయనున్నారు
CM Revanth Reddy | ఇప్పటివరకు రాష్ట్రంలో పరిశ్రమలకు కేటాయించిన భూములు, అందులో పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించకుండా ఉన్న భూములపై పూర్తి వివరాలు అందచేయాలని అధికారులను ఆదేశించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పిన విధంగా ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని, ఇప్పటికే రెండింటిని అమలు చేశామని, మరో పది పదిహేను రోజుల్లో మరో రెండు అమలు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన స
తెలంగాణను బంగారు పల్లెంలో పెట్టి ఇస్తే.. అప్పుల రాష్ట్రమంటూ అసత్యపు ప్రచారంతో ఆరు గ్యారంటీలను విస్మరించారంటూ సీఎం రేవంత్పై మాజీ ఎంపీ వినోద్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బోథ్ నియోజ కవర్గంలోని గ్రామాలాభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. తలమడుగు మండలంలోని ఝరి గ్రామంలో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
సీఎం రేవంత్రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ భేటీ అయ్యారు. ఆదివారం జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన భవిష్యత్తు వ్యూహాలపై ఇరువురు �
కుంగిన మేడిగడ్డ బరాజ్కు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ఆదివారం తన నివాసంలో నీటిపారుదలశాఖ అధికారులతో సీఎం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సోమవారం గాంధీభవన్లో భేటీ కానున్నది. సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రులు, ఇతర ముఖ్య నేతలు ఈ భేటీకి హాజరు కానున్నారు.
PAC meeting | రేపు గాంధీభవన్(Gandhi bhavan)లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ(PAC Meeting) సమావేశం కానున్నది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ �
CM Revanth reddy | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈ నెల 21వ తేదీన కలెక్టర్ల(Collectors )తో కీలక సదస్సు(Conference) నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్లు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తు
Revanth Reddy | ‘రేవంత్రెడ్డి ఐపీఎస్ ఆఫీసరేం కాదు.. మంత్రులంతా కానిస్టేబుళ్లు.. హోంగార్డులు కాదు. ప్రభుత్వంలో అనేకమంది సీనియర్ మంత్రులున్నారు.. వారి సూచనలు, సలహాలు తీసుకోవాలి’ అని నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే మహే�