ఏ కష్టమొచ్చినా, నష్టమొచ్చినా, ఎవరు అడ్డుపడ్డా, ఎవరు అభ్యంతరపెట్టినా ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంత్రివర్గ సహచరులందరి తరుపున
Revant Reddy X KTR | అసెంబ్లీలో శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో సీఎం రేవంత్రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ మధ్య వాదోపవాదాలు ఆసక్తికరంగా జరిగాయి. ఇద్దరు నేతలూ విమర్శలు, ప్రత�
Harish Rao | రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా మొదటి రోజే ప్రతిపక్షాల గొంతు నొక్కిందని, తాము అధికారంలో ఉనప్పుడు రెండో సభ్యుడు కూడా మాట్లాడేందుకు అవకాశం ఇచ్చామని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్రావు పే
Telangana Assembly | గవర్నర్ ప్రసంగానికి శాసనసభ ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాదప్రతివాదాలతో సభ కొనసాగింది.
KTR | చరిత్ర దాస్తే దాగేది కాదు. ప్రగతిభవన్లో శిలాఫలకంపై కేసీఆర్ పేరుపై మట్టి పూయగానే చరిత్ర మరుగునపడిపోదు. తెలంగాణ తల్లి దాస్య శృంఖలాలు తెంచిన కొడుకు కేసీఆర్. గవర్నర్ ప్రసంగంలో మార్పు మొదలైంది.. నిర్బం
వికారాబాద్ జిల్లాను ఎక్కడో ఉన్న జోగులాంబ జోన్లో వేశారని, చార్మినార్ జోన్లోకి మార్చడం వల్ల ఉద్యోగావకాశాలు మెరుగవుతాయని పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి అన్నారు.
సీఎం రేవంత్రెడ్డితో కేంద్ర మాజీ మంత్రి, ఏఐసీసీ నేత జైరాం రమేశ్, ఎంపీ ఆర్ కృష్ణయ్య శనివారం భేటీ అయ్యారు. శాసనసభకు వచ్చిన వారిద్దరూ మర్యాదపూర్వకంగా సీఎంని కలిసి అభినందనలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో చేర్చిన బీసీల డిమాండ్లను వెంటనే అమలు చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కోరారు.
Harish Rao | ఆ నాడు తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో రేవంత్రెడ్డి ఎక్కడ ఉన్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ఈ స