ఎయిర్పోర్టు మెట్రో రైలు రూటు మార్పుతో ప్రభుత్వంపై కిలోమీటరుకు అదనంగా రూ.50 కోట్ల భారం పడనున్నది. కేసీఆర్ సర్కారు శంకుస్థాపన చేసిన రాయదుర్గం-ఎయిర్పోర్ట్ మెట్రో మార్గంతో రూ.200 కోట్లు ఖర్చవుతుందని అంచనా
రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి క్రెడాయ్ ప్రతినిధులకు భరోసా ఇచ్చారు. గురువారం హైదరాబాద్ క్రెడాయ్ ప్రతినిధి బృందం సీఎంను కలిసి అభినందనలు తెలిపింది. హైదరాబాద�
‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమలులో భాగంగా శుక్రవారం నుంచి మహిళలకు జీరో టికెట్లను జారీ చేయనున్నట్టు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. మహిళలకు జీరో టికెట్ల జారీపై క్షేత్
రాయదుర్గం మీదుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నిర్మించతలపెట్టిన మెట్రోలైన్ ప్రాజెక్టు అలైన్మెంట్ను మార్చుతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. రాయదుర్గానికి బదులుగా పాతబస్�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో తాము ఉపాధి కోల్పోతున్నామని ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. మహాలక్ష్మి పథకంతో తాము జీవనోపాధి కోల్పోతున్నామని, వెంటనే ఈ పథకాన్ని రద్ద�
హైకోర్టును రాజేంద్రనగర్కు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత భవనం శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో 100 ఎకరాల్లో కొత్త భవనం నిర్మించేందుకు ఏర్పా ట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశిం
రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసనసభ స్పీకర్ పదవికి గడ్డం ప్రసాద్కుమార్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు బీఆర్ఎస్, బీజేపీ,
తమది ఇండస్ట్రీ ఫ్రెండ్లీ సర్కారు అని, పారిశ్రామిక వర్గాల్లో ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా చూడాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టంచేశారు. హైదరాబాద్ నుంచి పరిశ్రమలు ఇతర ప్రాంతా
మొన్నటివరకూ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి పదవ�
పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేయాలని, అందుకు అవసరమైన నిధులను మంజూరు చేస్తామని ఇరిగేషన్శాఖ అధికారులకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలుకు నిబంధనలనే కొర్రీలు పెడుతున్నదని బీజేపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలు అమలు చేసేందుకు వారితో నిత్యం యుద్ధం చేస్తామని �
రాష్ట్ర శాసనమండలి, శాసనసభ సంయుక్త సమావేశం శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్నది. ఉభయలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగం ఉంటుంది. గురువారం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్రెడ్డి
మాడల్ స్కూళ్లను తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూళ్లుగా మార్చి అభివృద్ధి చేయాలని ప్రోగ్రెసివ్ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీశ్ కోరారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను (Six Guarantees) వెంటనే అమలుచేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) డిమాండ్ చేశారు. హామీల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెప్పా�