TSPSC | ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ ప్రవేశ పరీక్షలు సమర్థంగా నిర్వహిస్తున్న యూపీఎస్సీతోపాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరును అధ్యయనం చేసి సవివరమైన నివేదిక సమర్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ర�
రాష్ట్రంలో భూ సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించేలా మార్గదర్శకాలను ప్రతిపాదించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు.
అధికారంలోకి రాగానే రైతుబంధు స్థానంలో రైతుభరోసా పేరుతో ఏడాదికి ఎకరాకు 15వేల రూపాయల పెట్టుబడి సాయంగా అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతానికి మాత్రం గతంలో కేసీఆర్ స�
ఎన్నికల సందర్భం గా కాంగ్రెస్ ఇచ్చిన రూ.500కే గ్యాస్ సిలిండర్, ధాన్యంపై క్వింటాలుకు రూ.500 బోనస్ హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని, ఇందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రె
సీఎం రేవంత్రెడ్డి ప్రజాసంబంధాల ముఖ్య అధికారిగా సీనియర్ జర్నలిస్టు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్యరెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఢిల్లీలో సీఎం పీఆర్వోగా దూడపల్లి విజయ్కుమార్
TSPSC | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీఎస్పీఎస్సీని సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం యూపీఎస్సీతో పాటు ఇతర రాష్ట్రాల పబ�
CM Revanth Reddy | పదో తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా, ఎలాంటి ఇబ్బందులు కలుగాకుండా సమర్థవంతంగా నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో విద్యాశాఖపై సీఎం సమీక్�
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) చైర్మన్ బీ జనార్దన్రెడ్డి రాజీనామాను గవర్నర్ ఇంకా ఆమోదించలేదని రాజ్భవన్ (Raj Bhavan) వర్గాలు ప్రకటించాయి. ఆమోదించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని అధికారులు స్పష్�
జ్యోతిరావుపూలే ప్రజాభవన్లో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ పేరు మారుస్తూ సీఎం రేవంత్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రజావాణిగా పిలువాలని అధికారులకు సోమవారం ఆదేశాలకు జారీ చేశారు.
రైతులకు ఈ యాసంగి సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని గతంలో మాదిరిగానే అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతుబంధు నిధులను మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్�
గద్వాల మున్సిపాలిటీలో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రానికి సమీపంలోని దౌదర్పల్లి శివారులో రూ.39క
మేడారం జాతరకు జాతీయ హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు.