Revanth Reddy | మంత్రివర్గ సహచరులకు శాఖలను కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. కీలకమైన శాఖలన్నీ తన వద్దనే ఉంచుకున్నారు. ఈ నెల 7న సీఎంతోపాటు 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే వారికి శ
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మహాలక్ష్మి’ పథకం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో శనివారం ప్రారంభమైంది. ఈ రెండు జిల్లా కేంద్రాల్లోని బస్టాండ్లలో ఆయా జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్, ప్రియాంక జెండాలు �
రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని శనివారం నుంచి అమల్లోకి తీసుకురావడంతో అతివలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. శనివారం వారికి శాఖల కేటాయింపు జరిగింది. హుజూర్నగర్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రె�
తెలంగాణ మూడో అసెంబ్లీ శనివారం కొలువుదీరింది. ఉదయం 11 గంటలకు ప్రొటెం స్వీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. మొదటగా సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ప్రమాణం చేయగా.. ఆ తర్వాత ఎమ్మెల
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొ టెం స్పీకర్ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఆడవాళ్లకు మహా‘లక్ష్మి’కటాక్షం లభిం చింది. ఆర్టీసీ పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సు ల్లో ఉచిత ప్రయాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం శ్రీకారం చుట్టింది.
ఎన్నికల హామీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా శనివారం సీఎం రేవంత్రెడ్డి మహిళలకు ఉచిత బస్ ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు. తాండూరులో ఎమ్మెల్యే మనోహర్రెడ్డి మహాలక్ష్మి పథకాన్ని తాండూరు ఆర్టీసీ డిపోలో ఘనంగ�
పార్లమెంట్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13, 14 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య వెల్లడించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టడంతో మహిళలు ఎంతో ఆనందంగా ఉ న్నారని కస్తూర్భా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ సఖి సెంటర్ ఇన్చార్జి పి. పద్మావతి అన్నారు. శనివారం ఆమె..
తెలంగాణ మూడో శాసన సభ సమావేశాలు (Assembly Session) ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణం చేయించారు. తొలుత సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు.
గురువారం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరగా, మంత్రి వర్గంలో ఉమ్మడి జిల్లాకు చోటివ్వకపోవడంపై కేడర్లో అసహనం వ్యక్తమవుతున్నది. ముగ్గురు సీనియర్ నేతలైన వినోద్, వివేక్, ప్రేమ్సాగర్రావులలో.